Home » Author »chvmurthy
మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతోంది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నాల్ లోని పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వచ్చారు. &nb
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్, బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ ను అధికారులు మూసివేశారు. ఈ రోజు రైళ్లు ఇక్కడ ఆగవని ప్రతి స్టేషన్ లోనూ ప్రకటిస్తున్నారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సోమవారం నాడు కా
ఇచ్చిన మాట ప్రకారం IRCTC రైలు ఆలస్యం అయినందుకు ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లిస్తోంది. దేశంలో ప్రారంభమైన తొలి ప్రయివేటు రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైనప్పడు… ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యం అయితే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్సీటీ�
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ రెండో వారం నుంచే హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. పోయిన ఏడాది ఆన్ సీజన్లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్) కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరిచాయి. 2019 సెప్టెంబర్ చివరివ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలానికో 108 అంబులెన్స్ సమకూర్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రణాళిక తయారు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టబడిన 108 అంబులెన్స్ సర్వీసులు ఎంతో మంది రోడ్డు ప్ర�
పీవోకే లోని ఉగ్రవాద స్దావరాల పై భారత సైన్యం ఆదివారం, అక్టోబరు20న జరిపిన దాడిలో 6నుంచి 10 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. వీరితో పాటు మరో 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించి ఉంటారని ఆయన తెలిపారు. న
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ హుజూర్ నగర్ లో ఉండటం పట్ల టీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ ను బయటకు పంపించాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమ
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురువ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 915.1
పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది. పాకిస్తాన్ సైన
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సాధారణ రోజుల్లో మెట్రో రైలులో ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణిస్తుంటారని, ఆర్టీసీ కార్మికుల �
స్కూలు రోజుల్లోనో, కాలేజీ రోజుల్లోనో పరీక్షల్లో కాపీ కొట్టి పరీక్ష రాయటం అనేది కొందరు విద్యార్దులు సాధారణంగా చేసే పని. అది స్లిప్పు పెట్టి రాయొచ్చు, లేదా తన చుట్టు పక్కల ఉన్న విద్యార్ధుల జవాబు పత్రం చూసి కూడా రాయొచ్చు. అప్పటి పరిస్ధితిని, �
త్వరలో రాబోయే దీపావళికి బంగారం, వెండి పాత్రలకు బదులుగా దేశంలోని హిందువులందరూ ఇనుముతో చేసిన కత్తులు కొనాలని సూచించారు యూపీ కి చెందిన బీజేపీ నాయకుడు గజరాజ్ రాణా. నవంబర్ నెలలో అయోధ్యపై తీర్పు రానుంది. ఈ సమయంలో గజరాజ్ రాణా వ్యాఖ్యలు వివాదాస్�
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోక్కటిగా సత్ఫలితాలనిస్తున్నాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్కు వెళ్లిన ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 87 కోట్ల మేర ప్రజాధ
హైదరాబాద్ లో ఓ పురాతన భవనం కూలి పలువురికి గాయాలయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మొఘల్ షరాఫ్ అనే పురాతన చారిత్రక భవనం శనివారం సాయంత్రం కుప్పకూలిపోయింది. భవనం శిధిలావస్ధకు చేరుకోవటంతో ఆ భవనంలో కొందరు యాచకులు తలదాచుకుంటున్న�
హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీజీ బీజీగా గడిపి… బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త టైం చిక్కగానే బ్యాట్ పుచ్చుకుని క్రికెట్ ఆడారు. ఆయన క్రికెట్ ఆడింది ఢిల్లీలోని గల్లీలోనో, ఏ పెద్
మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చ
సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు శనివారం బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. గతరాత్రి నుంచి పోలీసులు గాలిం�
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆపార్టీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ…ఇతర పార్టీల నుంచి బీజేపీ ల�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్19వ తేదీన శనివారం నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ జేఏసీతో సహా పలు సంఘాలు రాష్ట్రంలో బంద్ కు పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త�
హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. పిండి పుల్లారెడ్డి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. లాస్య అనే బాలిక ఆడుకుంటూ లిఫ్టు లో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు వెంటనే బాలికన�