Home » Author »chvmurthy
దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సెప్టెంబరు30, సోమవారం నాడు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న�
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అ�
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సెప్టెంబర్ 29న అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. ఈ వేడుక నిర్వహిం�
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తేతలి రామారెడ్డి కన్నుమూశారు. 1989, 2004లో అనపర్తి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపార�
గొంతులోకి ఒక చుక్క మందు దిగిందంటే, కిక్కు ఎక్కి ఏం చేస్తున్నామో కూడా స్పృహ ఉండదు కొందరికి. హోదాకు పెద్దమనుషులైనా మందు కిక్కులో చేసే పనులు వేరేగా ఉంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అన్నవిషయం కూడా మర్చిపోయి డ్యాన్స్ చేశాడు. మహారాష్ట్ర కు
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకురాలు కిరణ్మయిని పోటీకి దింపింది. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కిరణ్మయికి బీ ఫారం అందచేశారు. ఈ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 5 నుంచి సమ్మె చేయాలని ఆర్టీసి కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో సహా 25 డిమాండ్లను కార్మిక సంఘాలు యాజమాన్యం ముందు ఉంచాయి.వీటిపై ఇంత వరకు ఎటువంటి స్పందన రాకపోవటంతో సమ్మెచేయ
ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్ధాన్ లో కురిసిన వర్షాలకు నదులు, చెరువులు, సరస్సులు, పొంగి ప్రవహిస్తున్నాయి. రాజస్ధాన్లోని ధుంగార్పూర్లో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం స్కూల్ పిల్లలతో వెళ్తున్న ట్రక్కు వరద నీరు వస్తున్న రో�
టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణం విషయంలో గందరగోళం నెలకొంది. టీటీడీ సభ్యుడిని నేనంటే నేనంటూ ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్ శర్మ పేరుతో సభ్యుడిగా నియమితుడైన ప్రముఖుడెవరనే అంశం టీటీడీని ముప్పుత�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 28 శనివారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు వేలాది ప్రజలు ఘన స్వాగతం పలికారు. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మ�
సూర్యా పేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్ లో శనివారం సెప్టెంబరు 28 న జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాడు పోటీ చేసే అభ్యర్థిని టీడీపీ అ�
హన్మకొండలోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు సెప్టెంబరు28, శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభి�
కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. సెప్టెంబరు 28, శనివారం సాయంత్రం ఆయన విజయవాడ రాజ్ భవన్లో గవర�
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బీహార్లోని ముజఫర్పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న కేసు నమోదైంది. ముజఫర్పూర్లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోద�
ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి, ఆదివారం, సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబయ్యింది. భక్తుల సౌకర్యార్ధం దేవస్దానం, రెవెన్యూ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపై వెలసిన దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణకవ�
ఏపీలో అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తోంది. ప్రస్తుతం 450 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్టోబరు 1 నుంచి వీటి సంఖ్య3వేల 500 కానుంది. వీటిని నిర్వహించడానికి సర్కారు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామక�
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు 2019, సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2 వేల 939 ఉద్యోగాల భర్తీకి టీఎస్ ఎస్పీ డీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ లైన్మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్