Home » Author »chvmurthy
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఆశ్రమంలో గత 3 రోజులుగా సోదాలు జరిపిన ఐటీ అధికారులు కేజీల కొద్దీ బంగారం, కోట్లు విలువచేసే వజ్రాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాల్లో వేల ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, వివిధ పేర్లతో నిర్వహ
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ. లో జరిగిన సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
తెల్లవారు ఝూమువేళ.. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోయింది. కారులో అపస్మారక స్ధితిలో డ్రైవర్.. కిలోమీటర్ దూరంలో వేగంగా వస్తున్న రైలు.. పోలీసు అధికారికి సమాచారం అందింది. ప్రాణాలకు తెగించి కారులోని డ్రైవర్ ను కాపాడాడు ఆ పో�
గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి శుక్రవారం, ఆక్టోబరు 18న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో త�
ఏయూలో ఉద్యోగాల పేరుతో ఒక మహిళ ఆమె కుమారుడు కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. హైదరాబాద్ మణికొండ కేంద్రంగా జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వద్ద సంగీత దర్శకుడుగా పని చేస్తున్న కెమెరామెన్ రాజశేఖర్ �
ఏపీలో తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద నదిలో పడవ మునిగిపోయిన ఘటన మరువక ముందే…. గురువారం 2019 అక్టోబరు17న అసోం రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మిగిలిన వారు ప్రాణాలతో బయట పడ్డా�
రాజధాని నిర్మాణం పై ఏర్పాటు చేసిన నిపుణలు కమిటీ కొద్ది రోజుల్లో రాష్ట్ర మంతా పర్యటించి నివేదిక ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రంలో హౌసింగ్ స్కీంలపై, పేదలకు ఇల్ల�
ఢిల్లీ జూలాజికల్ పార్క్లో హై డ్రామా నెలకొంది. జూలోని సింహం బోనులోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. సరదాగా వెళ్లాడో, లేక తెలీక వెళ్లాడో కానీ బీహార్కి చెందిన రెహాన్ ఖాన్ అనే 28 సంవత్సరాల వ్యక్తి సెప్టెంబరు 17, గురువారం మధ్యా
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 రెండో రోజు కొనసాగుతోంది. బోటును గురువారం సాయంత్రంలోపు బయటకు తీసేందుకు ధర్మాడి టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. బోటు ఉన్న ప్లేస్ను గుర్తించిన ధర్
మనం కారులో ఊరెళ్లేటప్పుడు హైవే మీద టోల్ గేట్లు ఫీజు చెల్లిస్తూ ఉంటాం. చెల్లించిన మొత్తానికి టోల్ గేట్ సిబ్బంది రశీదు ఇస్తుంటారు. టోల్ గేట్లలో ఇలా వచ్చిన రశీదులతో మీరు ఏమిచేస్తారు ? టోల్ గేటు దాటగానే రశీదు బయట పారేస్తారు. లేదంటే గమ్య స్ధానం చే
ఏపీలో అమలవుతున్న పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఇప్పటికే పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకు�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరుగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి కనిపించింది. బోటు వెలికితీత పనుల్లో భాగంగా ధర్మాడి టీమ్ బుధవారం గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో యాంకర్కు బలమ
ఏపీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం పత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వందలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప�
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ జనవరిలో భర్తీ చేస్తామని తెలిపారు.
కుల మాతాలు, రాజకీయాలకతీతంగా, పార్టీల కతీతంగా, లంచాలు తీసుకోకుండా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందేలా గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో అక్టోబరు 2 నుంచి ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాల్లో ఉ�
ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి వస్తోంది. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం 1ల�
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 న్యూస్ చానెల్లో కెమెరా మ్యాన్గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. వీడియో జర్నలిస్టు మురళ�
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్ వర్క్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానిక
ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి వస్తోంది. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకవస్తున్నారు. ప్రజల చెంతకే ప�
హైదరాబాద్ బంజారాహిల్స్లో దారుణం చోటు చేసుకుంది. వారం రోజులు కూడా నిండని ఒక మగ శిశువును కుక్కలు పీక్కు తిన్న హృదయ విదారకసంఘటన కలవరం సృష్టించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎస్ఐ బి. శ్రీనివ