Home » Author »chvmurthy
విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన కిందప�
తన భర్త నుంచి కాపాడాలని ఓ మంత్రి భార్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ను వేడుకుంది. ఈ మేరకు ఆమె వారిద్దరికీ లేఖలు రాసింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మంత్రి రామ్ నిషాద్ భార్య నీతూ నిషాద్ భర్త వేధింపులు తట్టు
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆయన్ను ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బ�
మన అస్థిత్వానికి కారకులు మన తల్లితండ్రులు, వారి పూర్వులు. వారిని స్మరించుకోవడం, వారిపట్ల గౌరవాన్ని చూపించడం మన కర్తవ్యం. ప్రతి మానవుడూ తీర్చుకోవాల్సిన ఋణాలు మూడు ఉంటాయని పెద్దలు చెబుతారు. అవి దేవతల ఋణం, ఋషుల ఋణం. మన పూర్వీకులైన పితరుల ఋణం. వీ�
హైదరబాద్ నీలోఫర్ ఆస్పత్రిని వివాదాలు చుట్టుముట్టాయి. ఆస్పత్రిలో చిన్నపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. క్లినికల్ ట్రయల్స్ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రి స
హైదరాబాద్ నీలోపర్ ఆస్పత్రిల్లో చిన్నపిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివాదంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్. మురళీకృష్ణ స్పందించారు. భోధనా ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ సర్వసాధారణమని ఆయన చెప్పారు. ఎథికల్ కమిటీ అన�
పసిపిల్లలకు వైద్యం చేయాల్సిన నిలోఫర్ ఆస్పత్రిలో వారిపైనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడు
వేణు మాధవ్ ఈ పేరు వినగానే తెలుగు సినిమాల్లో మనకు గుర్తుకు వచ్చే పేరు బాలు..నల్లబాలు.. తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతూ, సికింద్రా�
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు ఉల్లి రేటు పెరిగిపోతోంది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.50 కి పై మాటే. కొన్ని చోట్ల వీటి రేటు రూ.60 కూడా దాటింది. దీంతో సామాన్యుడు ఉల్లి
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుక టీఎస్ ఆర్టీసీ 4వేల 933 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సెప�
హైదరాబాద్ అమీర్ పెట్ మెట్రో స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు పరిశీలించారు. ఇటీవల ఓ పిల్లర్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడి మహిళ మృతి చెందటంతో నిర్మాణాల్లోని భద్రతా,నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో స్టేషన్ �
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెపుతుంటారు. రోజు మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయతో కలిపి చేసిన వివిధ రకాలైన వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని వంటకాల్లో వెల్లుల్లి కూడా వాడుతూ ఉంటాం. పొద్దున్నే పరగడుపున పచ్చి వెల్లుల్లి �
పండుగల సీజన్లో ఆకర్షణీయమైన ఆఫర్లతో అమ్మకాలు సాగించే ఈ-కామర్స్ సంస్ధలు ఈ సీజన్ లో భారీ సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. దసరా దీపావళి పండుగల్లో అమ్మకాల కోసం భారత దేశంలో 90 వేల మంది తాత్కాలిక సిబందిని నియమించుకో�
తెలంగాణా రాష్ట్రంలో అతి పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలతో పాటు నగర శివారు నుంచి 4,993 అదనపు బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు తె�
ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై వైసీపీ నేతలు దాడి చేయటాన్నిటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. “వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు �
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రైల్వే శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం కాదని రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలని ఆయన మండిపడ్డారు. మంగళవారం, సెప్టెంబర్ 24న విజయవాడలో రైల్వే జీఎంతో ఎంపీల సమావే�
పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్ధ పనులను దక్కించుకుంది. దీని వల్ల ప్రభుత్వానికి 780 �
వరుణుడు భయపెడుతున్నాడు.. భారీ వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ �
దేశంలోని 17 రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ విడదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఉత్తర�
దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 22పైసలు, డీజిల్ పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని చమురు ట్యాంకర్లపై దాడుల తర్వాత అంతర్జాతీయంగా పెట్రో ధరలు పెరుగూతూ వస్తున్నాయి. గత 8 రోజులుగా చమ�