Home » Author »chvmurthy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సెప్టెంబర్ 24 మంగళవారం నుంచి బతుకమ్మ చీరలు అర్హులైన
తనపై దాడిచేసిన విద్యార్ధిపై ఎటువంటి ప్రతీకారం తీర్చుకోనని, భయపడవద్దని ఆ విద్యార్ధి తల్లికి కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ….రెండు రోజుల క్రితం కోల్కతా లోని జాదవ్పూర్ యూనివర్సిటీ లో ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు కేంద్�
బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్ధితులను, అభివృధ్ది పనులను సీఎంలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సీఎం లు… పార్టీ చాలా పటిష్టం�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన కొత్త మోటారు వాహాన చట్టం కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే మరి కొన్నిరాష్ట్రాల్లో ఇంకా ప్రజలకు అవగాహన కలిగించే దిశగా యత్నాలు సాగుతున్నాయి. మరో వైపు కొత్త మోటారు వాహాన చట్టంపై సోషల్ మీడియాలో సెటైర్లు వ
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 27వ తేదీ, దీపావళి పండుగకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసె�
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65 ప్యాకేజి పనికి టెండ
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద ఆరు రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదంలో డ్రయివర్లు బతికే ఉన్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణ చనిపోయారన్న వార్త నిజం కాదన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమవుత�
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టి, ఇతరులను అవమానిస్తే వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ప్రజలు.. కోందరి పట్ల తమకున్న వ్యతిరేకతను ప్రకటిస్తూనే ఉన్నారు. తమిళనాట సామాజిక సంస్కర్
ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన షాద్నగర్ ఫామ్ హౌస్ లోని షెడ్డులో బుధవారం బయటపడిన కళేబరం వివరాలు తెలిశాయి. శవం జేబులోని ఆధార్ కార్డు సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడిని పాపిరెడ్డి గూడకు చెందిన చాకలి పాండు
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. లారీ లో తరలిస్తున్న రూ.30 కోట్ల విలువైన హెరాయిన్ ను ఢిల్లీలోని మజ్నూ కా తిలా లో పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం తనిఖీలు నిర్వహిస్తుం
టీటీడీ పాలకమండలి బోర్డులో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సెప్టెంబరు19న ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తోపాటు, చెన్నైకి చెందిన ఏజే శేఖర్రెడ్�
ఏప్రిల్ 1, 2020 నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 19న ఆయన పౌర సరఫరాల శాఖప�
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు. ఏపీ హైకోర్టును రాయలస�
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లి ఆస్బెస్టాస్ ఏవీబీ పురంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న చిన్నారిని బోలెరో వాహనం ఢీ కోట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. స్ధానిక సెయింట్ రీటా హైస్కూలులో రె�
గవర్నర్ వ్యవస్ధ కేంద్రానికి ఒక ఏజెంట్ అని, పనికిమాలినది వ్యవస్ధ అని వ్యాఖ్యానించిన చంద్రూబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మీటింగ్ లో గవర్నర్ వ�
దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛాన�
సెప్టెంబరు 23 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సీడీఎంఏ కార్యాలయంలో ప్రభుత్వం రూపోందించిన వివిధ డిజైన్ల బతుకమ్మ చీరలను గురువారం సెప్టెంబరు19న ప్రదర్శించారు. ప్రభుత్వం ఈ ఏడాది 10 రకాల డిజైన
రాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా
దేశీయ పరిజ్ఞానంతో రూపోందించిన ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి అస్త్రను భారత వైమానిక దళం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. డీఆర్డీవో రూపోందించిన అస్త్ర ను సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానానికి అమర్చి గగనతలంలో ప్రయోగించినట్లు రక్షణశాఖ విడుదలచేసి�
చంద్రబాబు తీరు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల మృతి పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని, ఉరి వేసుకోటానికి వివిధ కారణాలను టీడీపీ నాయకులే చెపుతున్నారని ఆయన అన్నారు. సం�