Home » Author »chvmurthy
హైదరాబాద్ పాతబస్తీలో వృధ్ధుల పెన్షన్లు కాజేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృధ్దులకు ఇచ్చే ఆసరా పించన్లను కోందరు వ్యక్తులు ముఠా గా ఏర్పడి కాజేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో �
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 1948, సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిందన్నారు. దేశాన్ని ఐకమత్యంగా నిలిపేందుకు పట�
ఏపీ లో సీఎం జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరై , పనులు మొదలు పెట్టని వాటిని నిలిపి వేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన పలు రహాదారి పనులను నిలిపివేశారు. ఈ మేరకు రూ.1031.17 కోట్ల విలువైన పనులను నిలిపివేస�
టీటీడీ బోర్డు నియామకం ఎదురుచూపులకు ఏపీ సర్కార్ ఎండ్ కార్డు వేసింది. టీటీడీ పాలకమండలిలో ఎవరెవరికి చోటు కల్పిస్తారన్న సస్పెన్స్కు తెరదించుతూ జంబో టీమ్ను ప్రకటించింది. దీనిపై తీవ్ర కసరత్తు చేసిన ఏపీ సర్కార్.. ఎట్టకేలకు 28మందితో ఆ జాబితా�
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసింది. నల్లమలలో సర్వే కోసం ఇప్పటిక�
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తయింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు �
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాహ సమయంలో పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు ఇచ్చే 40 వేలరూపాయలను లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేస�
ఏపిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ(పోలిటికల్) గా ఉన్న ఆర్ పి సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ గా ఉన్న ప్రవీణ్ �
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పెడుతున్న మానసిక క్షోభ తట్టుకోలేకే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సోమవారం సెప్టెంబర్ 16వతేదీన గుంటూరులో టీడీపీ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన
ఏపీ మాజీ స్పీకర్ కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడనవసరం లేదని…ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం దురదృష్టమని ప్రభుత్వ చీఫ్ విప్ జీ శ్రీకాంతరెడ్డి అన్నారు. కోడెల అకాల మరణం దురదృష్టకరమని…కోడెల కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలియచేశారు. �
మా నాన్న కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని స్టేట్ మెంట్ ఇచ్చింది అతని కుమార్తె విజయలక్ష్మి. ఎలాంటి సూసైడ్ లెటర్ రాయలేదని పోలీసులకు స్పష్టం చేసిందామె. హ్యాంగింగ్ కు తాడుతో మెడను బిగించుకుని చనిపోయినట్లు చెబుతోందామె. సెప్టెంబర్ 16వ త
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, ఏపీ మొదటి స్పీకర్ కోడెల మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుది శ్వాస విడవటం షాక్ గురి చేసిందని తన సంతా�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కోడెల మృతికి కారణాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ త�
ఆంధ్ర ప్రదేశ్ నూతన లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి. లక్ష్మణ రెడ్డి ఆదివారం 2019, సెప్టెంబరు 15న ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఎపి లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డ
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆదివారం సెప్టెంబర్ 15న ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకుల
నిత్యజీవితంలో ఉరుకులు పరుగుల ప్రయాణంలో మనిషి ఇంట్లో సమస్యలతో, ఆఫీసులో పని వత్తిళ్లతో కంటిమీద కునుకులేకుండా గడిపేస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి సమస్యలు… అక్కడి నుంచి బయలు దేరి గంటలకొద్ది ప్రయాణం చేసి ఆఫీసుకు చేరుకుంటే….అక్కడ
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు అమిత్ షా వ్యాఖ్యలను తీ�
సాధారణంగా అత్తగారు అనగానే గయ్యాళి సూర్యకాంతం పాత్ర గుర్తుకు వచ్చి కోడల్ని రాచి రంపాన పెట్టే క్యారెక్టర్లు, తెలుగు సీరియల్స్ లో వచ్చే వివిధ అత్త పాత్రలు పోషిస్తున్న ఆర్టిస్టులు గుర్తుకు వచ్చి విపరీతమైన కోపం రావటం సహజం. కానీ కోడలు పరిస్ది
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 20 వేల చెట్లు నేల కూలనున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకు వృక్షాలను బలి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి 765 విస్తరణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు జోన్
మస్కట్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ వాసులు మరణించారు. నగరంలోని సాలార్జంగ్ కాలనీకి చెందిన గౌసుల్లా (30) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా దుబాయ్ లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య ఆయేషా(25) కుమార్తె హానీయా (4), కుమారుడు �