Home » Author »chvmurthy
తమకుటుంబాన్ని వెలివేశారని.. సహాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్నారి సీఎం జగన్ కు లేఖ రాసింది. ఈ అంశంపై సీఎం జగన్ వెంటనే స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. �
సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు ప్లాంట్ పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడి చేశారు. తూర్పు సౌదీ అరేబియాలోని సౌదీ ఆరాంకో ప్రాసెసింగ్ యూనిట్లే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడులు జరిగాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. బుక్యాక్�
ఎవరైనా సిగరెట్లకు బానిసవుతారు, మద్యానికి బానిసవుతారు. ఇంకొందరు మగువకు బానిసవుతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఒక లాయరు మాత్రం 45 ఏళ్లగా గాజు ముక్కలు తినటానికి బానిసయ్యాడు. జబల్ పూర్ డివిజన్ లోని దిండోరి కి చెందిన దయారామ్ సాహూ అనే లాయర్ గత 45 ఏళ్లు
ఆదాయపు పన్ను శాఖ అధికారులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబానికి నోటీసులిచ్చినట్లు తెలిసింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, వారి పిల్లలు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీస�
దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటే తెలుగు ప్రజలకు ప్రాణం లేచి వస్తుంది. ఉద్యోగాల కోసం సొంతూరు వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వచ్చిన వారు ఈ 3 పెద్ద పండుగలకు సొంతూరు వెళ్లి ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఇందుకోసం ముందుగానే రైలు టిక�
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిధ్దం చేసింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ది�
రాజస్ధాన్ లోని బర్మేర్ సమీపంలో భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కు చెందిన కిషోర్ అనే ఒక అనుమానిత వ్యక్తిని బీ.ఎస్.ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్ లో గూఢచర్యం చేసేందుకు అతడు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. విచార�
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో వరదనీరు జలాశయంలోకి వచ్చిచేరుతోంది. భారీ వేగంతో నీరు విడుదల అవుతున్న సందర్భంలో నీటి కుక్కల సందడి చూపరులను ఆకట్టుకుంటోంది. డ్యామ్ వద్ద ఉన్న 4,
దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు సముద్రతీరం వెంబడి గస్తీ ముమ్మరం చేశారు. మెరైన్ పోలీసు స్టేషన�
చెన్నైలో ప్రముఖ కార్ల కంపెనీ.. లాన్సన్ టొయోటా కు చెందిన డీలర్, మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం (50) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక నుంగంబాక్కం, కొథారీరోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివసిస్తున్నారు. రీటా ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె భర్త ల�
గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు పభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం హ్యాపీ రి�
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.
ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సెప్టెంబరు 26 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకు అధికారుల సంఘాలు నిర్ణయించాయి.
2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్లో భాగంగా న�
ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను
టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన చలో ఆత్మకూరు పిలుపు సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వారు అవేమి పట్టించుకోలేదు. చంద్రబాబు ఇంటివద్దకు వస్తున్ననాయకులను అడ్డుకుంటున�
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతోంది. పల్నాడు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పల్నా
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు . దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా గత 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. సెప్టెంబర్ 11, బుధవార�
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. బాబు ఇంటి గేట్లను తాళ్లతో బంధించారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబున�
గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను, సున్నపురాయిని దోచుకున్నారని ఆరోపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి. వైసీపీ కార్యకర్తలను బెది