Home » Author »chvmurthy
గుంటూరులో 74 ఏళ్ల మంగాయమ్మ ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన అంశం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఐవీఎఫ్ పద్ధతిలో 74 ఏళ్ల మహిళ కవలలకు జన్మనివ్వడంపై ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ ఘాటుగా స్పందించింది. చట్టప్రకారం 18 సంవత్సరాల లోపు వయసున్న యువతులకు.. 45 సంవ�
యాదాద్రి శిల్పాలపై రాజకీయ బొమ్మలు చెక్కడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తటంతో వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆలయ స్తంభాలపై ఉన్న కేసీఆర్ కిట్, హరితహారం అనే పదాలను తొలగించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ పధకాల చిత్రాలు అలానే ఉంచారు. �
గ్రామ వాలంటీర్లు 5వేల రూపాయల జీతంతో పనిచేస్తే.. పెళ్లికి పిల్లను కూడా ఇవ్వటంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. మాజీ మంత్రి, మాజీ సీఎంకుమారుడు లోకేష్ ను టార్గ�
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మానవత్వం మంటగలిసింది. మున్సిపల్ సిబ్బంది నిర్వాకం….నివ్వెరబోయేలా చేసింది. అనాథ శవంపై చూపిన అశ్రధ్ధ… కోపం తెప్పిస్తోంది. చెత్త ట్రాలీలో అంతిమయాత్ర నిర్వహించడం కంటతడి పెట్టిస్తోంది. తూర్పుగోదావరి జ
ఏపీ సీఎం గా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది. వైసీపీ నేతలు జగవ్ ప్రశంసలు కురిపిస్తుంటే,. విపక్ష టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు, కానీ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివారకర రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,. జగన్ 100 రోజుల
తిరుమల కొండపై అన్యమత మందిరం నిర్మించారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలను పోస్ట్ చేస్తూ..వాటిపై కామెంట్ చేసేవారిని, వాటిని షేర్ చేసేవారిపైనా టీటీడీ కొరడా ఝ�
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలోఇలాంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని..జగన్ కక్ష పూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన సీఎంలు రాజశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు కూడ
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి ఆలయ పునర్నిమాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్నిరోజుల్లోనే యాదాద్రిలో అద్భుతం చూడబోతున్నాం. ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఆధునిక తెలంగాణ చరిత్ర కూడా రూపుదిద్దుకుంటోంది. భవిష్య�
ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో శుక్రవారం సెప్టెంబర్6 మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్ ఫాం పై ఆగివున్న ఒక ఎక్స్ ప్రెస్ రైల్లోని పవర్ కార్ లో మంటలు చెల రేగాయి. రైలు 8 వ నెంబరు ప్లాట్ ఫాం పై నిలిపి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. పవర్ కార
ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవర�
బెంగళూరు : మనీ లాండరింగ్ కేసులో మంగళవారం సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ను 14 రోజుల పాటు తమ కస్టడీకీ ఇవ్వాలని ఈడీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ట్రయల్ కోర్టు తోసిప�
అమరావతి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొద్ది రోజులుగా జలాశయాల్లో నిలకడగా ఉన్న నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆల్మట్టికి 6,283వేల క్యూసెక్కుల నీరు వస్�
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 24 మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షి�
కళ్యాణ మండపంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పీటల మీద పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. మరి కొద్ది సేపట్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తే ఇంక వివాహా తంతు ముగిసినట్టే. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. చీర మార్చుకోవడాన�
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పతకాలు సాధించినా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఏపీకి చెందిన క్రీడాకారులకు వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు పధకం కింద నగదు బహుమతులు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవ
సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బ్లాస్టే చేస్తానని ఒక ఆగంతకుడు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.సెప్టెంబరు 4 బుధవారం ఎయిర్పోర్ట్లో బాంబు బ్లాస్ట్ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు వ�
అమరావతి : ఉద్ధానం కిడ్నీ భాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రికి అనుసంధానం
బీహార్ : బీహార్ లోని కైమూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుద్రా లోని ఒక ప్రయివేటు స్కూల్లో ఐదో తరగతి చదివే 11 ఏళ్ళ బాలుడు స్కూల్ బాత్రూంలో అనూమానాస్పద స్ధితిలో మరణించాడు. సెప్టెంబరు 2, సోమవారం ఉదయం తన సోదరితో కలిసి స్కూల్ కు వచ్చిన బాలు�