Home » Author »chvmurthy
అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టె�
సదావర్తి సత్రం భూముల వేలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ మంగళవారం. సెప్టెంబర్ 3, 2019 న ఉత్తర్వులు �
విజయవాడ : కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు నాగేశ్వరమ్మ అనే 40 ఏళ్ళ మహిళ కన్ను మూసింది. పాము కాట్లు దివిసీమ వాసులను బెంబేతెత్తిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రైతులు, రైతు �
అమరావతి : కుల వివక్ష అనేది రాజధానిలో కనిపించడం దారుణం అని… సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడ్ని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్�
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం, సెప్టెంబరు 2న కడప జిల్లాలో పర్యటించారు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో తన తండ్రికి నివాళు�
హైదరాబాద్ KPHB లో సంచలనం కలిగించిన ఐటీ సంస్థ నిర్వాహకుడు సతీష్ హత్య కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హేమంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సతీష్ ను నమ్మించి దారుణంగా హత్య చ�
టీడీపీ నేత గంటా శ్రీనివాస్పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు మంత్రిగా ఉండి చేసిన భూ కబ్జాలు, అరాచకాలపై గంటా సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతాడని…రాజకీయా
ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సోమవారం (సెప్టెంబర్ 2) ఉదయం కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. బైక్పై వచ్చిన అతను విజయ్ చౌక్ గేట్ నుంచి పార్లమెంట్ లోపల
ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శంకస్దాపన చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్కులో 90 ఎకరాల్లో రూ.250 కోట్ల రూపాయలతో సహాజానంద్ మెడికల్ టెక్నా
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం బకాయి పడ్డ పాత చలానాలు రెట్టింపవుతాయనే వదంతులతో హైదరాబాద్ పోలీసు శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. హైదరాబాద్,సైబరాబాద్ పోలీసు స్టేషన్ల పరిధిలోని వాహన చోదకులు తమ పాత ట్రాఫిక్ చలానాలను శనివారం ఒక్కరోజే రూ.
టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండ�
ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1, 2019 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు పరిశీలనా కార్యక్రమం చేపట్టింది. సెప్టెంబరు 30 వరకు నెలరోజులపాటు జరిగే ఈ కార్యక్రంలో క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఎన్నికల జాబితాకు అవసరమైన మార్పులు చేర్పులు చేపడుతున్న�
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడ
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయని బ్యాంకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోంచి తొలగించబోమని ఆమె చెప్పారు. 27 ప్రభుత్వ ర�
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిధ్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 2 , 2019, సోమవారం నుంచి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 2వ తేది సోమవారం &n
వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాల�
బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంటే…రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేంద
చిత్తూరు జిల్లాలో నాటుబాంబు పేలి ఆవు మృతి చెందింది. సత్యవేడు మండలం వీఆర్కండ్రిగ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. వీఆర్కండ్రిగ గ్రామం సమీపంలోని ఒక మామిడి తోటలో మేతకు వెళ్ళిన ఒక ఆవు నాటుబాంబును గడ్డిగా భావించి తినాలని ప్రయత్నించింది. దీ�
పార్లమెంట్లో 2019 ఆగస్టు 9న ఆమోదం పొందిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన పోలీసులు… కొత్త మోటారు వాహనం �