Home » Author »chvmurthy
గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎక్కడి కక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు చర్యల పట్ల చంద్రబాబు తీప్ర ఆగ్రహం వ్యక�
గుంటూరు జిల్లాలో టీడీపీ ఇచ్చిన ఛలో ఆత్మకూరు పిలుపు ఏపీలో టెన్షన్ పుట్టిస్తోంది. గుంటూరు జిల్లాలో పరిస్థితులు క్షణ క్షణం ఉద్రిక్తంగా మారుతున్నాయి. గంట గంటకు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. చలో ఆత్మకూరును ఎట్టి పరిస్థితుల్లోనూ జరిప�
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఐ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం ఆవిష్కృతమైంది. గతేడాది ఐఫోన్ టెన్ శ్రేణి ఫోన్లతో ఆకర్షించిన యాపిల్ సంస్థ, సెప్టెంబర్ 10,2019, మంగళవారం నాడు క్యుపర్టినోలోని తమ ప�
కొత్త చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులతో జరిగిన వాగ్వాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వావాదానికి దిగి ఒక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో ఆదివారం సెప్టెంబర్ 8వ
ఏపీ మాజీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు పెళ్లి రోజు ఇవాళ. పెళ్లి జరిగి సెప్టెంబర్ 10వ తేదీకి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు బాబు. ఈ సందర్భంగా ప్రముఖులు అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జీవితంలో మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవా
హైదరాబాద్ మహనగరంలో డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 8 రోజుల వ్యవధిలో 109 మంది డెంగ్యూ వ్యాధితో గాంధీ ఆస్ప్రత్రిలో చేరటమే వ్యాధితీవ్రతకు కారణంగా చెప్పవచ్చు. 471 మందికి బ్లడ్ టెస్ట్ లు చేయగా వారిలో ఎక్కువ మందికి డెంగ్�
శాసనసభ బడ్జెట్ సమావేశాలను సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభ బిజిన
హైదరాబాద్ లోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరేన్నికగన్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి అధికారులు షెడ్యూల్ సిధ్దం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ, పోలీసు అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి �
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం జరిగే సెప్టెంబర్ 12వ తేదీ గురువారం భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-హైద
దేశంలో ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపిందని…ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ర్టాలతో పోల్చి చూస్తే తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని” శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతూ
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. 2019 -20 బడ్జెట్ను సోమవారం సెప్టెంబర్ 9న శాసనసభలో ప్రవేశపెడుతూ ఆయన… శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను క
2019-20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో, నిధుల బదలాయింపులో కోత పెట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. శాసనసభలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఆయన….తెలంగాణకు రావాల్సిన వాటాలో కేంద్రం 4.19 శాతం కోత విధించిందన�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం గం.11-30 కి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సుమారు 4
గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్ బడ్జెట్ 2019 ప్రవేశ పెడతూ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో కేసీఆర్ సోమవారం ప్రవేశపెట్టారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రె�
2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను సీఎం కేసీఆర్ సోమవారం(సెప్టెంబర్ 9) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. 2019 మార్చిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో మ�
హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి సెప్టెంబర్8వ తేదీ ఆదివారం 70 వేల మంది రాకపోకలు సాగించారు. ఆదివారం సెలవు రోజు కావటంతో ఖైరతాబాద్ గణనాధుడ్ని దర్శించుకునేందుకు 40 వేల మంది మెట్రో స్టేషన్లో ద�
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చ
ఏపీ లో ఆటో, ట్యాక్సీ వాలాలకు మంచి రోజులు రానున్నాయి. సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా …అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట
గుంటూరులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రత్నారెడ్డిప�
ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతం. శుక్రవారం, సెప్టెంబర్6, మిట్ట మధ్యాహ్నం వేళ… ఓ మహిళ తన పిల్లాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళుతోంది. ఒక చేత్తో పిల్లాడిని నడిపిస్తూ.. మరోచెత్తో స్కూల్ బ్యాగ్ పుచ్చుకుని వెళుతోంది. తన ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న �