Home » Author »chvmurthy
విశాఖపట్నం : ఆంధ్ర,ఒరిసా, సరిహద్దు (ఏఓబీ) మల్కనగిరి జిల్లాలో మూసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీసు, ఒక మావోయిస్టు మరణించాడు. ఏఓబీలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే ప�
కొచ్చిన్ : అందాల భామ అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా సృష్టించి లగ్జరీ కారు కొన్నారని అమలాపాల్పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. అలాగే కరివేన, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు.. నార్లాపూర్ పంప్హౌజ్ పనుల పురోగతిపై కేసీఆర�
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని అయ్యప్ప ఆలయం సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మరణించారు. స్పాట్
అమరావతి : ఏపీ రాజదాని అమరావతి ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని అన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులకు రాజధాని ప్రాంతంలో �
ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్చనున్నారు. స్టేడియంకు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం(డీడీసీఏ) నిర్ణయించింది. గతంలో అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పని
కంచికచర్ల : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుజ్జర్లంక గణేశ్ (8), శ్రీమంతు (5), గౌతమ్ (4) ముగ్గురూ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథ
తిరుమల: మీ సొంత వాహనంలో తిరుమల కొండకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని బయలు దేరుతున్నారా.. అయితే ఒక్క క్షణం ఆగండి.. ఈ విషయం తెలుసుకోండి.. ఆ తర్వాత ముందుకు వెళ్లాలో లేదో డిసైడ్ చేసుకోండి.. మీ వాహనం 2003కి ముందు నాటిదైతే… మీ వాహనానికి త�
అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రీడాకారులపై వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించ�
తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తు�
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల లెక్కపై పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పాలక మండలి ఏర్పడ్డాక స్వామివారి ఆభరణాల తరలింపు అంశం, తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్�
ఢిల్లీ : దేశంలోని 10 జిల్లాల్లోనే మావోయిస్టుల సమస్య ఎక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సీఎంల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయ్యింది. మావోల ప్రభావం తగ్గించేందుకు ఆ జిల్లాల్లో అభివృధ్ది కార్యక్రమాలు వేగవంతం చే�
అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అనటానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న బొత్స అవసరమైనప్పు�
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బీజేపీ నేతల వరుస మరణాల గురించి సంచలన ఆరోపణలు చేశారు. దీనిక వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న ఆమె.. చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన�
కోజికోడ్: పెళ్లి చేసుకోటానికి కేరళ వచ్చిన ఎన్నారై పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆతర్వాత బెయిల్ పై విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే ఆర్కే సమీష్ అనే ఎన్నారై పారిశ్రామిక వేత్తకు కేరళలో�
విజయవాడ : ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి వెల్లంపల్లి చందలూరి మహలక్ష్మమ్మ ఆదివారం కన్ను మూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె&
మైసూరు: ‘కేఫ్ కాపీ డే ‘ వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు. మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆగస్టు25 ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో వీజీ �
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్ల�
విజయవాడ: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం వేయటంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యాడ్ ఫిల్మ్లో నటించిన నటుడు శేఖర్ ని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అదుప
విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఎప్పూడూ ఏదో ఒక విషయమై తన అభిప్రాయాలు చెపుతూ వాటి వల్ల వచ్చిన వివాదాలతో వార్తల్లో నిలుస్తారు. ఇప్పడు మరో వివాదంలో చిక్కుకుని వార్తల్లోకి వచ్చారు. ఒక సిని�