Home » Author »chvmurthy
విజయవాడ : నీటి పారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చూస్తుండగానే ఒక వ్యక్తికృష్ణానదిలో పడి మరణించాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఉన్న 68 వ నెంబరు గేటుకు పడవ అడ్డంపడి గత కొద్ది రోజులుగా నీరు దిగువకు పారుతోంది. శనివారం గేటుకు అడ్డంగా ఉన్న పడవన
తిరుమల : తిరుమల కొండపై వచ్చే మూడు నెలల్లో వాటర్ బాటిళ్ల విక్రయాలను నిషేధిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపటుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యల
లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
విజయవాడ: భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దొంగతనాలు చేసే అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీసీపీ విజయరావు చెప్పారు. నిందితుల నుంచి 10 కార్లు, 3ద్విచక్రవాహానాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని దిండిగ�
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో రూ. 4కోట్ల రూపాయల నిధులు కుంభ కోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్, ఢిల్లీ లోకల్ ఎడ్వైజరీకమిటీ చైర్మన్ గ�
అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 31, 31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజధాని అమరావతి తరలింపుపై విభిన్న వార్తలు వస్తున్న కారణంగా.. రాజధాని నిర్మాణా�
మహబూబాబాద్ : పాము.. పగ పట్టి కాటేసింది అంటుంటారు..కొన్ని సందర్భాల్లో.. మరి ఈ పాము పగ పట్టిందో లేదో తెలియదు కానీ ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాటేసి వారు కుటుంబాల్లో విషాదాన్నినింపి తాను మరణించింది. వివరాల్లోకి వెళితే ….మహబూబా బాద్ జిల్లా నర్సి�
రిషికేశ్ : ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్కు అత్యంత సన్నిహితుడు, ‘పతంజలి’ యోగ పీఠం ఎండీ ఆచార్య బాలకృష్ణ అస్వస్ధతకు గురయ్యారు. ఆగస్టు 23 శుక్రవారం సాయంత్రం తల తిరగడం, ఛాతి నొప్పి రావడంతో ఆయనను మొదట హరిద్వార్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. �
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న ప్రాంతంలోనే అక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆలయాలే అవినీతికి కేంద్రాలుగా మారుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటే�
తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం ప్రకటనలు ముద్రించటం దుర్మార్గపు చర్య అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం వక్తం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం �
అమరావతి : తిరుమల బస్సు టికెట్ల పై అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై ముద్రించిన అన్యమత ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం బట్ట బయలయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వం పధకాల ప్రచారంలో భా�
విజయవాడ : ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు ఏపీ బీజేపీ నాయకులు వ్యవహారిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం ప్రింటింగ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన ఆధారాలతో సహా �
ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు సమన్లు జారీ చేసింది సీబీఐ. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు 2019 సెప్టెంబర్ 12వ తేదీన హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో పర�
విశాఖపట్నం: విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్�
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్య�
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలంటే ఆమడ దూరం పరుగెత్తే మిడిల్ క్లాస్ పేరెంట్స్.. ఈ స్కూల్స్ అంటే యమా క్రేజ్ చూపిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించడంలో కూడా ఈ విద్యా సంస్థలదే పైచేయిగా ఉంది. చదువుల్లోనే కాదు ఎక్స్ ట్రా కరిక్య�
హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ఓవ్యక్తి గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడు ఆర్మీ, ఎన్ఐఏ, ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడని హైదరాబాద్ న�
విజయవాడ: కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైకి విజయం తమదేనని మేకపోతు గాంభ్యీరం ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం తెగటెన్షన్ పడిపోతున్నారు. గెలుపుపై మాలెక్కలు మాకున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్�
హైదరాబాద్: ఒకసారి దొంగతనాలకు అలవాటు పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించి, వృత్తి మార్చుకున్నా ప్రవృత్తి మాత్రం మానలేక పోయాడు. హైదరాబాద్ లో గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా దొంగతనాలు మానలేదు. ఏప్రిల్ నెలలో మళ్లీ దొంగతనం చేసి పోలీసులకు చ
మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు మారుస్తున్నారనే ముందస్తు సమాచారం తో పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద