Home » Author »chvmurthy
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్రయాణికులపై సర్వీసు చార్జీల భారం మోపింది. 2019, సెప్టెంబర్ 1 నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో బుక్ చేసే రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిని వసూలు చేయనుంది. కొత్త రూల్ ప్రకారం నాన్ ఏసీ క్లాస్ టిక్�
అమలాపురంలో డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ ఘటన రాష్త్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం సూసైడ్ చేసుకోవడానికి కాల్ మనీ వేధింపులే కారణమని తెలుస్తోంది. రామకృష్ణంరాజు సన్నిహితులు క�
ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి గడువు శనివారం ఆగస్టు 31తో ముగుస్తుంది. ఈ రోజు లోపు పైల్ చేయకపోతే 10 వేల రూపాయల వరకూ జరిమానా కట్టాల్సిరావోచ్చు. కేంద్ర బడ్జెట్ లో ఆదాయ పన్నుపై ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రా
ప్రేమకు కులాలు, మతాలు భాషా, ప్రాంతాలు లేవంటారు. ఇండో-పాక్ మధ్య యుధ్ధమేఘాలు ఆవరించిన సమయంలో భారత్ పాక్ లకు చెందిన యువతులు పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ప్రపంచం వ్యాప్తంగా భారత్ పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను అందరూ ఆసక్త
ఢిల్లీ : తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు బాల శౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కోరారు. ఆంధ్రాబ్యాంకును విలీనం �
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు రోగులపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రోగికి వైద్యం చేయలేమని చేతులెత్తేయ్యటంతో తమ కుమార్తెను చంపుకోవాలని నిర్ణయించుకుంది ఓ మాతృ హృదయం. తగ్గని వ్యాధితో కళ్ళముందు తన కూతురు పడుతున్న నరకం చ�
విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని�
కన్నడ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హుచ్చ వెంకట్ ను నడిరోడ్డుపై జనం చావబాదారు. అనవసరంగా ఒక వ్యక్తితో వాగ్విదానికి దిగి అతడి కారును ధ్వంసం చేయటంతో ఆగ్రహించిన జనం వెంకట్ ని చితక్కొట్టారు. కర్ణాటకలోని కొడుగు జిల్లా నాపోక్లు గ్రామంలో
చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో విషాదం జరిగింది. ఎస్కలేటర్ పైనుంచి జారిపడి ఓ 74 ఏళ్ల వృధ్దుడు మృతిచెందాడు. అతనితోపాటు వచ్చిన మరో వృధ్దుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గిండిలో ఫైవ్ స్టార్ హోటల్ హిల్టన్లో జరిగింది. వివరాల్లోకి వెళ�
2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి గడువు శనివారం ఆగస్టు 31,2019 తో ముగుస్తుంది. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి ప్రభుత్వం మరోసారి గడువు పెంచిందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో న�
అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక వైద్యుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డారు. అమలాపురంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామకృష్టంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. డాక్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి త్వరలో ప్ర
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనార�
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విభజన తర్వాత దేశంలో ఎవరైనా కశ్మీర్ లో భూములు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. కశ్మీరి యువతులను పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కొంత మందైతే కశ్మీరీ యువతుల పై చౌకబారు విమర్శలు కూడా చేశారు. ఈ పరి
ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి సేవలలో త్వరలో బంగారు రథం వచ్చి చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కోసం బంగారు రథం తయారీకి అనుమతి ఇచ్చినట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస�
పాట్నా: ప్రతిరోజు రాత్రిపూట రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి చేశారు గ్రామస్తులు. పంచాయతీ సభ్యుల ఆదేశాల మేరకు పూజారిని పిలిపించి శాస్త్రోక్తంగా ప్రేమికులను ఒకింటి వారిని చేశారు. ఈ పెళ్లి బీహార్ లో జరిగింది. బీహార
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఇక నుంచి జ్యూట్ బ్యాగ్ ల్లో పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసినప్పటి నుంచి భారత్ తో యుధ్దం వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్న పాకిస్తాన్ త్వరలో క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. అందుకు తగ్గట్టు�
హైదరాబాద్ లో కలకలం చెలరేగింది. భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. బుధవారం(ఆగస్టు 28,2019) రాత్రి డీసీఎం వ్యాన్ లో పేలుడు పదార్ధాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఫై ఓవర్ పై దగ్గర డీసీఎం వ్యాన్ ని పట్టుకున్నారు. పేలుడు పద
అమరావతి : ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, హై కోర్టు న్యాయవాదులు, పేద ప్రజలు, పూజార్లు, ఇమామ్ లు, పాస్టర్లు, జర్నలిస్టులకు ర