Home » Author »chvmurthy
దేశీయ విమానయాన సంస్ధ ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన కంప్యూటర్ నెట్వర్క్ వ్యవస్ధలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమాన యాన సంస్ధకు చెందిన విమానాల రాకపోకల్లోతీవ్ర అంతరాయం ఏర్పడింది. నెట్వర్క్ సిస్టమ్స్ సర్వర్ డౌన్ అవటంతో అన్ని విమాన
తెలంగాణ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి తెలంగాణ
బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా డియో ప్రాంతంలోని సూర్య దేవాలయం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఛట్ పూజ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. ఛట్ పూజ లో భాగంగా సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇ�
ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి మనవడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ దంపతులు నిరుద్య�
కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం, ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మన సంప్రదాయాల�
తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి… నేడు ప్రతి చోట కల్తీమయం అయిపోయింది. అన్నింటా కల్తీ…కల్తీ…కల్తీ. దీనికి తోడు మోసాలు పెరిగిపోతున్నాయి. నగరాల్లోని హోటల్స్ రెస్టారెంట్లలో ఆహార పదార్ధాల్లో జరిగే కల్తీలపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు అడపాదడపా దా
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 81 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా నవంబరు నుంచి జనవరిలో వచ్చే మకరసంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిక�
తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనత పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. రక్తహీనత కారణంగా ఇతరత్రా వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉండటంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విడుదలైన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ నివేదిక రాష్ట్రంలో ఐదేళ్లలోపు
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తీవ్ర తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తూర్పు మధ్య అరేబియా సముద్ర తీర ప్రాంతంలో గుజరాత్ లోని వీరవల్ కి దక్షిణ నైరుతి దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం (నవంబర్ 3, 2019) నాటికి తీవ్ర తుపా
భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�
ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. వాహానం పార్కింగ్ చేసే విషయంలో పోలీసులకు, న్యాయవాదులకు చెలరేగిన వివాదం మరింత ముదిరింది. కాసేపటికి ఇది ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన �
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేయటంతో తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ అంబర్ పేట ఏరియాలో జరిగింది. మరో మహిళతో ఏర్పడిన అక్రమ సంబంధంతో కట్టుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేసి ఆత్మహత�
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యింది. ఈసమావేశంలో ప్రధానంగా ఆర్టీసి సమ్మెపైనే చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాక�
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యం ఒకటి రెండు రోజుల్లో తగ్గు ముఖం పడతుందని భారత వాతారణశాఖ అధికారి కేవీ సింగ్ చెప్పారు. శనివారం గాలి అతి తక్కువగా ఉందని, ఈ రోజు నుండి గాలి పెరిగే అవకాశం ఉందని, నవంబర్ 6 తర్వాత గాలి దిశ మారుతుందని ఆయన వ
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. బేల మండలం,లోని జునొని గ్రామ శివారులొ నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు పొలంలో పత్తి కాయలు ఏరుతుండగా వర్షం పడటం మొదలయ్యింది. పత్తి తడిసి పోతుందనే ఉద్దేశ్యంతో వారు సమీపంలోని ఒక చెట్
నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల సాయి పెట్టిన 420, 506 బెదిరింపులు, అక్రమ వసూళ్లు కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగి
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు ఒకటిన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా స్థాయిల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొంటారని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. ఇప్పటిక�
ఆస్తికోసం కన్న తల్లినే హత్యచేసిన ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి వేరేవారికి రాస్తుందేమో అనే భావనతో కన్న తల్లి అనే కనికరం లేకుండా భర్త , బావతో కలిసి హత్యకు పాల్పడి బంగారం డబ్బును నగలను దోచుకెళ్ళింది ఓ కన్న కూతురు. దొరికి పోతామో�
ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో నిందితురాలు కీర్తిరెడ్డి, శశికుమార్, బాల్ రెడ్డి లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రజిత హత్య కేసు”దృశ్యం” సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ అ�