Home » Author »chvmurthy
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతిభవన్ లోని పెంపుడు కుక్క ‘హస్కీ’ మృతి కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు మూసివేశారు. 2019, సెప్టెంబరు 10వతేదీన సీఎం పెంపుడు కుక్క మరణించడంతో, ప్రగతిభవన్ అధికారులు దీనిపై సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హస్�
ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస�
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని పెద్దలు సామెత చెపుతుంటారు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన కానిస్టేబుల్ ని చివరికి అతడి ప్రియిరాలే పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళితే …తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వెంకటేష్(31
ఆదివారం మధ్యాహ్నం హాయిగా భోజనం చేసి ఒక చిన్న కునుకు తీద్దామనుకున్న బెంగుళూరు వాసులకు నిద్రలేకుండా చేసింది హులిమావు చెరువు. చెరువు కట్టతెగి నీరంతా సమీపంలోని కాలనీల్లోకి ప్రవేశించింది. ఉరుముల్లేని పిడుగులాగా ఒక్క దెబ్బకు రోడ్లమీదకు వచ్చ
మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ ఉత్కంఠను రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాత్రికి రాత్రి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయ
కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుఝూము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. సామర్లకోట, పిఠాపురం పాదగయ ఆలయాలు భ�
దేశంలో ప్రస్తుతం నల్లని వస్త్రధారణతో అయ్యప్ప భక్తుల శరణుఘోషతో గుళ్లు మార్మోగిపోతున్నాయి. అక్టోబరు నెల నుంచే భక్తులు స్వామి దీక్ష తీసుకుని పూజలు చేస్తూ ఉంటారు. కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని మండలమకరవిళక్కు సందర్భ�
హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని త్వరలో రాయదుర్గం వరకు పొడిగించనున్నారు. నవంబర్ 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మెట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తు�
మహారాష్ట్ర రాజకీయాల్లో రాత్రికి రాత్రే పరిస్ధితులు మారిపోయినాయి. ఎవరూ ఊహించని విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అజిత్ పవార్ ని ఎన్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేవేంద్రఫ�
దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వం శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం ఆరు లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సి�
మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై శివసేన పార్టీ స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్ రౌత్ ఘాటుగా విమర్శించారు. బీజేపీతో కలిసి అజిత్ పవార్ అధ�
మహారాష్ట్ర సీఎం,డిప్యూటీ సీఎం గా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాస�
మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మిత్రపక్షమైన శివసేనకి షాకిచ్చి, ఎన్సీపీతో కలిసి బీజేపీ శనివారం ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, కిచిడీ ప్ర�
మహా రాష్ట్రలో కాంగ్రెస్ శివసేన లకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్సీపీ తో కలిసి శనివారం ఉదయం ప్రభుత్వాన్పి ఏర్పాటు చేసింది. సీఎం గా దేవంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా…డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారంచేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, శివసేన లకు బీజేపీ షాకిచ్చింది. ఎన్సీపీ తో కలిసి బీజేపీ శనివారం, నవంబర్ 23వతేదీ ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేం
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఔట్సోర్సింగ్కు ఇస్తున్నట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పారు. ప్రైవేటు వ్యక్తులక
టీడీపీ లోని ఒకరిద్దరు పనికిరానివాళ్లు మాత్రమే వైసీపీ లోకి చేరారని…మా పార్టీ నుండి వేరే పార్టీకి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరని టీడీపీ నాయకుడు బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు జగన్ పచ్చగా ఉన్నారు అని అందరూ అక్కడికి వెళ్తున్�
మతిస్ధిమితం కోల్పోయిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో కలకలం సృష్టించాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3, నాగార్జున సర్కిల్ దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులపై రాళ్లతో దాడి చేసి ఇబ్బందులకు గురి చేశాడు. �
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందపై గుజరాత్ పోలీసులు బుధవారం, నవంబర్ 20న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిత్యానందకు చెందిన అహ్మదాబాద్ లోని యోగిని సర్వజ్ఞపీఠం ఆశ్రమంలో నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ వారిని దిగ్బంధించారనే ఆర
చార్జింగ్ లో పెట్టిన సెల్ ఫోన్ లు పేలిన వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి సంఘటనల్లో కొందరికి గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు చార్జింగ్ లో లేని సెల్ ఫోన్ పేలిపోయింది. కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా బాధితుడు తన సెల్ ఫోన్ పేల