Home » Author »chvmurthy
సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్కౌంటర్ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
2008లో వరంగల్ లో జరిగిన సీన్, 2019 డిసెంబర్ 6న చటాన్ పల్లిలో రిపీట్ అయ్యింది. 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతల పై యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను.. 3రోజుల అనంతరం నిందితులు శాఖమూరి శ్రీని�
దిశా హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసు డిపార్ట్ మెంట్ ఎన్ కౌంటర్ చేయటం శుభం సంతోషం అని సీపీఐ నేత నారాయణ అన్నారు. మహిళలపై ఇలాంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇలాంటి వారి వల్ల భవిష్య�
దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల నుంచి దేశంలో ఎక్కడోచోట ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్ల
దేశంలో ఉల్లి ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఏపీలో కిలో ఉల్లి 150 కి చేరితే, తమిళనాడులో 180కి చేరింది. హైదరాబాద్ లో 130-150 మధ్య ఉల్లిధర పలుకుతోంది. కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఉల్లిపాయ
దేశవ్యాప్తంగా మహిళలకు భద్రత కరువైందని మహిళాలోకం ఓవైపు నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మరో వైపు చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్ధిని కిడ్నాప్ వ్యవహారం కలకంల రేపింది. చిత్తూరు జిల్లా కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న అనుప్
బ్యాంకు అధికారులు లోన్ మంజూరు చేయలేదని వారిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని కెనరాబ్యాంక్ బ్రాంచ్ లో వెట్రివేల్ అనే వ్యక్తి కోటి రూపాయలు రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. రుణానికి ష్యూరిటీగా �
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది మరణించారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్తి చికిత్స అంది�
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దుర్ఘటన జరిగిన తర్వాత, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటీకీ పెట్రోల్ బంకుల్లో నిబంధనలు బేఖాతరు చేస్తూ వాటి యాజమాన్యాలు �
కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 17 మంది శాసనసభ్యులు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు విచ�
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎన్నిప్రదర్శనలు జరుగుతున్నా ఇంకా ఎక్కడో ఒకచోట మగవాళ్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం జరిగిన “దిశ” ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు, చర్చలు జరుగుతూ ఉండగానే డిసెంబర్ 2, సో�
చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్ను గుర్తించడంలో చెన్నైకి చెందిన భారతీయ ఇంజినీర్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పిన విషయం తెలిసిందే. అయితే
చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించినట్లు తెలిపింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా. కాగా .... విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో కనుక్కున్నవ్య
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. డిసెంబర్2 సోమవారం రాత్రి ఆయనకు అధిక రక్తపోటు, గుండెల్లో నొప్పి గా అనిపించటంతో దుబాయ్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. దుబాయ్ అమెరికన
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �
ఎక్కువగా సెల్ ఫోన్ లో మాట్లాడొద్దని మందలించినందుకు ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం… బడంగ్పేట కార్పొరేషన్ పరిధి, అల్మాస్గూడ రాజీవ
కాళేశ్వరానికి జాతీయ హోదా.. ఐఐఎం.. విభజన హామీలు.. ఇవే ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్… ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ వి
తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. పల్లె వెలుగు నుండి గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ టికెట్ల ధరలు పెరిగాయి. కిలో మీటర్కు 20 పైసలు చొప్పున పెరిగింది. అటు బస్సు పాసుల రేట్లు కూడా మారిపోయాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి �
“దిశ” హత్యాచార ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. లోక్ సభలో ఈరోజు దిశ హత్యాచార ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది.ప్రతి ఒక్కరినీ బాధించిం
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమ జంటలు సూసైడ్ చేసుకోవటంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళితే .. షాబాద్ మండలం, లింగారెడ్డి గూడకు చెందిన ప్రేమికులు పల్లవి(19) ఆశమల్ల మహేందర్ లు చెట్టుక�