Home » Author »gum 95921
షారుఖ్ షారుఖ్ గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్లే.. ఈ ఏడాది కొత్త మూవీ అనౌన్స్మెంట్స్ ని కూడా ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. ఒకేసారి మొత్తం మూడు ప్రాజెక్ట్స్..
మహేష్ బాబు కేవలం ఒక్క భాషలో సినిమాలు తీసుకొచ్చి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఈ పిక్స్ లో బ్లాక్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ బాప్ రే అనిపిస్తున్నారు.
సలార్ లో ప్రధాన పాత్రలు చేసిన ప్రభాస్, పృథ్వీరాజ్, శ్రుతిహాసన్ కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. శ్రుతి హోస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూ కూడా కూడా రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
కుమారుడి పెళ్లికి హాజరు కావాలంటూ పవన్ కళ్యాణ్ కి శుభలేఖని అందజేసిన వైఎస్ షర్మిల.
ధనుష్, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
సంక్రాంతి పోటీ అయ్యిపోయింది. ఇప్పుడు రిపబ్లిక్ డే ఫైట్. అయితే ఈ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వార్ లో డబ్బింగ్ సినిమాల ఫైట్..
ప్రభాస్ 'రాజాసాబ్' కథ అదేనంటూ IMDb డిస్క్రిప్షన్. అరెరే నాకు ఇది తెలియక అంటూ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ.
'వందేమాతరం' అంటూ దేశభక్తిని చాటుతూ.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
'గుంటూరు కారం' సెట్స్లో డాన్సర్స్కి మహేష్ బాబు ఓపికతో ఫొటోలు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో..
తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన హీరోయిన్ వేదిక.. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'ఫియర్'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మహేష్తో సినిమా చేస్తుందని తెలిసి ముంబైలోని కాలేజీ ప్రొఫెసర్స్ శ్రీలీలకి ఎక్స్ట్రా మార్కులు వేశారట.
'హనుమాన్' స్పెషల్ ప్రీమియర్ వేయించుకొని మరి చూసిన బాలయ్య. సెకండ్ పార్ట్ 'జై హనుమాన్' కోసం..
అందాల భామ మృణాల్ ఠాకూర్ తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో తన కొంటె చూపులతో కుర్రాళ్ల గుండెల్లో షూట్ చేస్తూ కవ్విస్తున్నారు.
మెగా వారసులతో చిరంజీవి సెల్ఫీ. ఆ ఫొటోలో అన్నదమ్ములు రామ్ చరణ్, వరుణ్ తేజ్, అకిరా నందన్ ఒకేచోట..
సాయిధరమ్ తేజ్ హజ్బెండ్ మెటీరియల్ అంటూ టాలీవుడ్ హీరోయిన్స్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి ఫెస్టివల్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం తన ఫార్మ్ హౌస్ లోని గోవులతో పండుగ జరుపుకుంటున్నారు.
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'కి ముందే ఓ సినిమా చేయాల్సిందట. కానీ ఏమైందంటే..
నేడు కనుమ పర్వదినం కావడంతో పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌస్ లోని గోవులకు.. పూలదండలు వేసి గౌరవించి వాటితో కొంత సమయం గడిపారు. ఆ వీడియోని పవన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అక్కకంటే ముందే పెళ్లిపీటలు ఎక్కేస్తున్న చెల్లెలు. సాయి పల్లవి సిస్టర్ పూజ కన్నన్ తన లవర్ ని పరిచయం చేశారు.