Home » Author »Guntupalli Ramakrishna
బత్తాయిలోని విటమిన్ సి, ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ల అధిక కంటెంట్ మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయం చేస్తుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.
శీతాకాలంలో స్నానం చేయకపోతే శరీరంపై మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో మృతకణాల వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
జుట్టు రాలడానికి కారణమయ్యే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. దీని నుండి సులభంగా బయటపడవచ్చు. తలస్నానం చేసేటప్పుడు మన వేళ్లతో మాడును బాగా రుద్దాలి. అలాగే ప్రతిరోజూ తలస్నానం చేయాలి.
జ్వరం, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నట్లయితే, చల్లటి నీటితో స్నానం చేయవద్దు, అలా చేయడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయడం సరైందికాదు.
నీరు తాగడం ద్వారా ఊబకాయం, తలనొప్పి, జీర్ణక్రియ వంటి అనేక సమస్యలను అధిగమించవచ్చు. సరైన సమయంలో, సరైన మోతాదులో నీటిని తీసుకోవడం అన్నది చాలా అవసరం.
ఒత్తిడి సాధారణంగా కండరాల్లో, మరీ ముఖ్యంగా మెడ, భుజాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. రోజుకు 15 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే డయాబెటిస్ను కంట్రోల్ చేయటంతోపాటు, బ్లడ్ ప్రెజర్ను తగ్గిస్తుంది.
అభ్యర్ధుల వయసు 69 ఏళ్లకు మించరాదు. ఎంపికైన వారికి నెలకు రూ.1,30,797ల నుంచి రూ.1,52,241ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 2, 2022వ తేదీలోపు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కోర్సులో భాగంగా ఎన్సీఈఆర్టీ సిలబస్తో కూడిన రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని విద్యార్థులకు బోధిస్తారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్, జియో స్టేషనరీ, సన్ సింక్రసన్ శాటిలైట్, రిమోట్ సెన్సార్స్ రకాలు, మల్టీస్పెక్ట్రల్ స్కానర్సర�
బ్లాక్ సోల్జర్ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి.
ఆఖరు దుక్కిలో భాస్వరం ఎరువును వేసుకుంటే విత్తిన 25 నుండి 30 రోజుల లోపు సిఫారుసు చేసిన మోతాదులో భాస్వరం ఎరువును వేసుకోవాలి. విత్తనం మొలకెత్తిన వారం పదిరోజుల వరకు మకిలి పురుగు వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది గట్ల వెంట ఎక్కువగా కనిపిస్తుంది.
చెరకు నాట్లు వేసుకునేందుకు ముందు ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ , 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను చెరకు చాళ్లలో వేసుకోవాలి. చెరకు ముచ్చెలు నాటిన మూడు రోజుల లోపు నేలపై ఎకరానికి రెండు కిలోల అట్రాజిన్ కలిపిన రసాయనాన్ని పిచికారీ చేయాలి.
దెబ్బ తగిలిన వెంటనే రక్తం గడ్డ కట్టడానికి ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి గాయానికి కట్టు కట్టడం వల్ల రక్తం త్వరగా గడ్డ కడుతుంది. ఈ ఆకుల లో విటమిన్ కె సమృద్ధిగా ఉంది.
మొలకల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల లోపల మొక్క ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి.
కొద్దిపాటి ఉసిరికాయ రసాన్ని తీసుకుని దానికి తేనె కలిపి రెండుసార్లు తాగాలి. ఇలా చేయటం వల్ల గొంతు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తుంది. గోరువెచ్చని నీరు ఒక భేదిమందులా పనిచేస్తుంది. మీ పొట్టలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, అలాగే మీ ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది.
ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. యాపిల్ జ్యూస్ పరగడుపున తాగడం వల్ల అది మీ జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుంది. రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తామర పురుగు నివారణకు మోనో క్రోటోఫాస్1.6 మి.లీ లేదా, ఎసిఫేట్ 1.0గ్రా , ఫిప్రోనిల్ 1.5 లేదా స్పనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నారుమడిలో కలుపు నివారణకు ఎకరా నారుమడికి బ్యూటాకోర్ లేదా బెందియోకారబు 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన 8వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో డీఎమ్/డీఎన్బీ/ఎంఎస్/ఎండీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్ & డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు.