Home » Author »Guntupalli Ramakrishna
తలనొప్పులు టెన్షన్, ఒత్తిడి కారణంగా వస్తాయి. ఇది నరాలపై మరింత ప్రభావం చూపుతుంది. సాధారణ శ్వాస వ్యాయామాలతో ప్రశాంతంగా ఉంటుంది. శ్వాస వ్యాయామాలు నరాలను, కండరాలను ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఆమ్లతత్త్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పరగడుపున అరటిపండు తినే అలవాటు ఉంటే, ఆ పళ్లను ఇతర పదార్థాలతో కలిపి తినాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ తెగులు వలన ఎదుగుతున్న మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. ఇలా ఎండి పోయిన మొక్కలను పంటచేను నుండి తొలగించి వెయ్యాలి. దీనివల్ల వేరే మొక్కలకు తెగులు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.
టిష్యూకల్చర్ మొక్కలు జన్యు స్వచ్ఛత కలిగి నూటికి నూరు శాతం తల్లి మొక్కలను పోలి ఉంటాయి. వీటి పునరుత్పత్తి వేగవంతంగా ఉంటుంది. మొక్కలన్నీ ఏకరీతిగా వైరస్ తెగుళ్ళ ఆశించకుండా ఉంటాయి.
తేనె, ఖర్జూరాలను కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. మలబద్దకం సమస్య నివారించబడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను, తేనెతో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.
మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. అలాంటప్పుడు మెడిసిన్పై ఆధార పడకుండా సహజంగా నే శరీర యొక్క వేడి సమస్య ను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను అనుసరించాలి.
గది ఉష్ణోగ్రతకు ఎక్కువసేపు గురికావడం వల్ల పాలలో పీహెచ్ స్థాయి తగ్గడంతో, ప్రోటీన్ కణాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం ప్రారంభమైతే పిహెచ్ స్థాయి పడిపోతుంటాయి. దీంతో అది ఆమ్లంగా మారుతుంది. ఈ స్థితిలోనే పాలు విరిగిపోతాయి.
దాల్చినచెక్క టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందని డయాబెటీస్ కేర్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో సూచించబడింది.
ఒక టీ స్పూన్ ఆముదం నూనెను ఇంకా అర టీ స్పూన్ వంటసోడాను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మీ పులిపిర్ల మీద రాసుకోవాలి.
పచ్చి బొప్పాయిలో విటమిన్లు ఇ, సి మరియు ఎ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు క్యాన్సర్ను దరిచేరకుండా చూసే పోషకాలు ఉంటాయి. బొప్పాయి పండు అల్సర్లకు ఉపయోగించవచ్చు.
ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.77,840ల నుంచి రూ.1,36,520ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూ�
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ. 19,019, మిగిలిన పోస్టులకు నెలకు రూ. 33,975 చెల్లిస్తారు.
సజ్జ పంట సాగుకు ఖరీఫ్ అంటే వర్షాకాలపు పంటగా జూన్, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్, నవంబర్లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి. సూటి రకాలైతే మంచి నాణ్యత గల విత్తనం ఎన్నుకోవాలి.
ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీకి తినటం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను, పిందెలను కూడా తినేస్తాయి.
ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక దీని కారణంగా శరీరం నుంచి కాల్షియం బయటికి ఈజీగా వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి.
చాలా ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి, అయితే అన్ని ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మీ ఆరోగ్యానికి అంతర్లీనంగా చెడ్డవి కావు. ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం కొలొరెక్టల్ క్యాన్సర్కు ఎక్కువ ప్రమాదంతో ముడిపడి ఉంది.
చాలా మంది చల్లని , వేడి ఆహారాలు కలిపి తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. వేడి టీ తాగిన తర్వాత అరగంట పాటు చల్లగా ఏదైనా తినడం మానుకోండి.
ఈ కషాయం తాగటం వల్ల గ్యాస్ మరియు ఎసిడిటి సమస్యను తగ్గటంతోపాటు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.