Home » Author »Guntupalli Ramakrishna
టీలో కెఫిన్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. సాధారణ టీలో తక్కువ కెఫిన్ ఉండవచ్చు, కానీ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో ఎక్కువ స్థాయిలో ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చెబుతుంది.
వరి ఆకుల మీద, వెన్ను మెడ భాగాల మీద, ఆకులపై నూలుకండె ఆకారం కలిగిన గోధుమ రంగు అంచులు గల మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. పిలకల కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద పిలక విరిగి వాలి పోతుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సెక్షన్ ఆఫీసర్కో, ర్ట్ ఆఫీసర్, సెక్యురిటీ ఆఫీసర్,అసిస్టెంట్ లైబ్రేరియన్ తదితర సెక్షన్లలో ఇప్పటికే సభ్యుడిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించకుండా
ఆన్లైన్ రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.45,590ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2.6 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చలికాలంలో చిన్నపిల్లలకు ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలను తొలగించే శక్తి శొంఠికి ఉంది. అరచెంచా నెయ్యి వేసి, వేడయ్యాక శొంఠి కొమ్ముని వేయించి తరువాత పొడి చేసుకోవాలి.
చలికాలం ఎదురయ్యే అనేక సమస్యలు, వ్యాధుల నుంచి బాదం రక్షణ కల్పిస్తాయి. చలికాలంలో బాదంపప్పు కనుక తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెదడు పనితీరులో పాలుపంచుకునే విటమిన్లు మరియు ఖనిజాలు చికెన్ లో ఉంటాయి. విటమిన్ B12 మరియు కోలిన్ ఉంటాయి, ఇవి పిల్లలలో మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడంలో తోడ్పడతాయి.
పూర్తిగా తయారైన పెరుగు రుచి కొంచెంది తియ్యగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రతలపై ఆధారపడి పెరుగు తయారవ్వడానికి ఒకరోజు సమయం పడుతుంది.
కిడ్నీల ఆరోగ్యానికి క్యాప్సికమ్ మేలు కలిగిస్తుంది. క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలను సురక్షితంగా ఉంచుతుంది. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తుంది.
శరీరంలో జరగాల్సిన, కార్యక్రమాల క్రమబద్ధీకరణకు ఆహారం అవసరమౌతుంది. గుండె కొట్టుకోవటం, కండరాల సంకోచవ్యాకోచాలు, నీటి సమతుల్యాన్ని కాపాడటం, రక్తం గడ్డ కట్టటం, శరీరం నుంచి వ్యర్థపదార్థాల్ని తొలగించటం మొదలెైనవి.
చాలా మంది పిల్లలు మధుమేహ రోగులు లాగే సాధారణంగా ఒక విధమైన చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. దద్దుర్లు, పొరలుగా ఉండే చర్మం, పొడి తామర, చిన్న ఎర్రటి గడ్డలు లేదా మెడ, చంక, గజ్జల చుట్టూ చర్మం నల్లటి రంగులో మారుతుంది.
వాయుకాలుష్యాన్ని నివారించటంలో ఆమ్లా తర్వాతి స్థానంలో ఉంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, సెల్యులార్ డ్యామేజ్ , పర్యావరణ విషాన్ని నివారిస్తుంది.
విటమిన్ డి శరీరంలో కొత్త కొవ్వు కణాల ఏర్పాటును తగ్గిస్తుంది. కొవ్వు కణాల నిల్వను అణిచివేస్తుంది, కొవ్వు పేరుకుపోవడాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. విటమిన్ డి సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది.
అటువంటి పరిస్థితి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించకపోతే, గర్భధారణ లేదా ప్రసవ సమయంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం చాలా సార్లు స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండదు.
పోషకాలు అధికంగా ఉండే ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. శీతాకాలంలో అంటువ్యాధులతో పోరాడటానికి ఉసిరి ఎంతో సహాయపడుతుంది. ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం అనేది జుట్టు రాలడం, జీర్ణక్రియ, కంటి చూపుకు కూడా మంచిది.
చలికాలం శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల ముఖ్యంగా ఎముకలు, కీళ్ల నొప్పులు, కీళ్లు గట్టి పడడం వంటి ఇబ్బంది కలుగుతుంది.
అతిగా వేడి చేయటం పైత్యం వంటివి తగ్గాలంటే అరటి చెట్టు వేరును మెత్తగా నూరి రసం తీసి రెండు చెంచాలు ఒక కప్పు నీటిలో కలిపి తాగుతుంటే అతి వేడి , అతిపైత్యం రెండు రోజుల్లో తగ్గుతుంది.
అర్హతలు కలిగిన వారు నవంబర్ 13, 14 తేదీల్లో కింది అడ్రస్లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.23,800ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు నవంబర్ 21, 2022వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.