Home » Author »Guntupalli Ramakrishna
ఎక్కువ మోతాదులో నూనెచెక్కలను మేపితే క్రమేపి వెన్నశాతం తగ్గుతుంది. మేతల్లో క్రూడ్ ప్రొటీన్ తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది. మేతల్లో భాస్వరం తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది.
మసి తెగులు తేనె మంచు పురుగు, పిండినల్లి విసర్జించే తేనెలాంటి జిగిరు పదార్థం మీద వృద్ధి చెందుతుంది. మసి తెగులు ఆశించిన ఆకులపై, పూ గుచ్ఛంపై, కాయలపై, పండుపై మసి పూసినట్లుగా నల్లటి పొర ఏర్పడుతుంది.
రోజూ గుడ్లు తినాలనుకుంటే, గుడ్డులోని తెల్ల భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. గుడ్డులోని పసుపు భాగం శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుంది.
శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆహారం తిన్న వెంటనే జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమయ్యేలా చేస్తుంది. చాలా మంది నేటికీ భోజనం తర్వాత పటిక బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటారు.
రాగి జావను తీసుకోవడం శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
కాళ్ళలో నొప్పి, అసౌకర్యం అనేక కారణాల వల్ల ఎక్కువ అవుతుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఏదైనా పనిచేసినప్పుడు వస్తుంది. అప్పడప్పుడు తిమ్మిరి, బలహీనంగా, బరువు, అలసిపోయినట్లుగా ఉంటుంది.
పల్లేరుకాయల పొడిని పాలల్లో కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొవ్వును కరిగించటంతోపాటు బరువును తగ్గించుకోవచ్చు.
ఉసిరికాయ జ్యూస్ లో పటిక బెల్లం కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నారింజలో కంటే ఉసిరిలో పది రెట్లు విటమిన్ సి అధికంగా ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి విద్యార్హత ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాల
మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. ఒంట్లో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే మైగ్రేన్ నొప్పి, నిరాశ, అనేక నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు తినే ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి.
చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవటం మేలు.
మెంతి కూరను ముఖ్యంగా శీతాకాలంలో తింటే చాలామంచిదని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాల్లో అవిసెగింజలు కూడా ఒకటి. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. చేపల వంటి మాంసాహారం తరువాత ఆ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
రసాయన ఎరువుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.తెగుళ్లు ఆశించిన మొక్కలను పీకివేయాలి. రెక్కల పురుగుల కోసం పంటలో లింగాకార పుట్టలను ఏర్పాటు చేయాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్కాం, ప్రోస్టు గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండ�
ఏసీఏఆర్ఏఐఈఈఏ పీజీ 2022 ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్, బీఎస్సీలో 50 శాతం వెయిటేజీ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 25వ తేదీలోపు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
చలికాలంలో అకుపచ్చని ఆహారాలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు, కాయగూరలు వంటివాటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల శీతాకాలంలో అవి ఎక్కువగా తినాలి.