Home » Author »Harishth Thanniru
ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో అన్నదాతలకు శుభవార్త చెప్పింది.
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.
బంగారం ధరలు మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 24క్యారట్ల 10గ్రాముల గోల్డ్ పై..
మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా ప్రయాణికులు సులభంగా మెట్రో స్టేషన్లకు చేరుకునేలా, స్టేషన్ల నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలా ..
అమెరికా వాణిజ్య సుంకాలు, ఆర్థికాభివృద్ధి మందగమనంపై ఆందోళనల కారణంగా బంగారం మార్కెట్ కాస్త క్షీణించింది.
మీరు కొత్త రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే, మీకు షాకింగ్ న్యూస్.. అదేమిటంటే..
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై మీకు సందేహాలున్నాయా..? సర్వేయర్ సందర్శించలేదా..? సర్వే సక్రమంగా జరగలేదా... మీ సందేహాలను, ఫిర్యాదులను ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ...
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు రిమాండ్ విధింింది.
పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని కృష్ణా - గుంటూరు పట్టభద్రుల స్థానంకు వ�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తారు.
హైదరాబాద్ పరిధిలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నిర్వహణపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం ప్రకటించింది.
Gold Price: వరుసగా రెండోరోజు బంగారం ధర తగ్గింది. 24క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో 24 క్యాట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 87,380 కాగా.. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద కొనసాగు�
పోసాని కృష్ణ మురళి అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అయితే, రాబోయే ఐదు రోజులు..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై సందిగ్దత నెలకొంది. ప్రాక్టీస్ సెషన్ లోనూ రోహిత్ పాల్గొనలేదు..
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ..
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుణెలోని స్వర్గేట్ బస్ స్టేషన్ లో ఆగిఉన్న బస్సులోకి ..