Home » Author »Harishth Thanniru
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు
ఇంటర్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.
ఆస్ట్రేలియాపై అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టు ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక సమయంలో తుది జట్టులో ఆరుగురు బౌలర్లు ఉండేలా..
కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
PM Modi: ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలోని గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. అందులో భాగంగా ఆయన లయన్ సఫారీ చేశారు. కెమెరా పట్టుకొని సింహాల ఫొటోలను తీశారు. ఇందుకు స�
ఓ మహిళ స్మశానంలోనే నివాసం ఉంటుంది. రాత్రిపగలు అనేతేడా లేకుండా ఆమె అక్కడే జీవనం సాగిస్తుంది.
ఆ రెండు జిల్లాల్లో ప్రజలను బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురిచేస్తోంది. ఏకంగా 8వేల కోళ్లు మృత్యవాత పడటంతో..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..
ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయితే ప్రయాణ ఇబ్బందులు తప్పడంతోపాటు.. రాత్రివేళల్లోనూ ఆ మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది...
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక మార్గాలు, ఘాట్ రోడ్లలో ప్రయాణించే ...
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి దశలో నిర్మించబోతున్న ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం..
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ..
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విలియమ్సన్ ను అవుట్ చేసిన అనంతరం విరాట్ కోహ్లీ వేగంగా అక్షర్ పటేల్ వద్దకు వెళ్లి ..
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది..
మంగళవారం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది.
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
టాటూలు వేయించుకోవటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా హెచ్ఐవీ..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిధ్య పాకిస్థాన్ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ, ఐపీఎల్ టోర్నీపై తన అక్కస్సును వెల్లగక్కాడు..
ప్రేమ పేరుతో మోసపోయానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.