Home » Author »Harishth Thanniru
బ్యాంకులు తమ రెపో ఆధారిత గృహ రుణాల వడ్డీ రేట్లనూ పావుశాతం వరకు తగ్గించాయి. ఈ తగ్గింపుతో చాలా మంది రుణ గ్రహీతలు ఊపిరి పీల్చుకున్నారు.
సర్క్యూలర్ ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఐదు అంచెల చెక్ లిస్ట్ ను పాటించాల్సి ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ లోని అంశాలను లేఅవుట్ లేదా ప్లాట్ యాజమాని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వేసవికాలం మొదలైంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊరూరా గెట్టు పంచాయితీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ..
మీ దగ్గర పొరపాటున రూ.2వేల నోట్లు ఉన్నాయా.. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదా.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం జరిగింది. పొలం కొనిస్తాం.. డబ్బులు కూడా ఇస్తామంటూ ఆశ చూపి ఓ గిరిజనుడి నుంచి కిడ్నీ తీసుకున్నారు.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. ఇప్పటికే 13 మంది పిల్లలకు తండ్రి అయిన మస్క్..
బంగారం ధరలు నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 24క్యారట్ల 10గ్రాముల గోల్డ్ పై..
తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రజల నుంచి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య మీడియా ఎదుటే మాటల యుద్ధం చోటు చేసుకుంది.
దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను విడుదల చేసింది.
ఉద్యోగుల పని గంటల విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నవేళ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందించారు.
గ్రూప్ -బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతోపాటు సెమీస్ కు చేరే మరో జట్టు ఏదనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
రైల్వే ప్రయాణికులకు గమనిక. లింగంపల్లి - విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్
ఏపీ బడ్జెట్ పై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో చంద్రబాబు, లోకేశ్ ను ..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఔన్సు ధర 2,860 డాలర్ల వద్ద కదలాడుతోంది. రాబోయే రోజుల్లో బంగారం రేటు..