Home » Author »madhu
బంగారం ధరలు తగ్గాయి. శ్రావణమాసంలో బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఓ విమానంలో స్మార్ట్ ఫోన్ పేలడంతో కలకలం రేపింది. దీంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు విమాన సిబ్బంది. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.
భార్య కాలుతున్న చితిలోనే అమాంతం దూకేశాడు. చితిలో భార్య భర్తలు కాలిపోయారు. మూడుముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అన్నట్లు కాలుతున్న భార్య, భర్తలను చూసి అక్కడున్న వారు చలించిపోయారు.
పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయనున్నారు.
పది రోజుల క్రితమే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ...పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
టెస్ట్ మ్యాచ్లో టీమిండియా చెత్త షో ప్రదర్శించింది. లార్డ్స్లో అద్భుత విజయంతో సుదీర్ఘ టెస్టు సిరీస్లో ఇంగ్లండ్పై ఆధిక్యం సాధించిన భారత్.. అదే జోరు లీడ్స్లో కొనసాగించలేకపోయింది
ఐఐటీ (IIT), ఎన్ఐటీ (NIT) తదితర జాతీయ విద్యా సంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE - MAIN) 2021 4వ సెషన్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
టీమిండియా డాషింగ్ ఓపెనర్ గా పేరు సంపాదించిన సెహ్వాగ్ చేసిన ఓ పోస్టు అలరిస్తోంది. నగరాల ప్రజలకు ఈ వినోదం తెలియదంటూ..క్యాప్షన్ జత చేశారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అడ్డుకున్నారనే వార్త ఇటీవలే హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది.
డబ్ల్యూహెచ్ఓ (WHO) షాకింగ్ న్యూస్ వెలువరించింది. భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని తెలిపింది.
2000 సంవత్సరంలో లూనా ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా...ఎలక్ట్రిక్ ఫీచర్లతో ఉత్పత్తి చేయబోతున్నారు.
చిరంజీవి లేకపోతే..తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని, చనిపోయేవాడినని చెప్పారు నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తనకు ఒక జీవితాన్ని ఇస్తే...మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని తెలిపారు
తమిళనాడు బీజేపీలో ఓ వీడియో కాల్ దుమారం రేగుతోంది. ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.టి.రాఘవన్..పార్టీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేశీయంగా 2021, ఆగస్టు 25వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 665. 08 గ్రాములు (22 క్యారెట్ల) 37 వేల 328, (24 క్యారెట్ల)రూ. 37 వేల 320గా ఉంది.
సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్..షేన్ గ్రెగోయిర్ దిగిన ఫొటోలు చేసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సన్నిహితంగా ఉన్న ఈ ఫొటోలను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.
పెళ్లి బరాత్ లో ఈమె చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ డ్యాన్స్ చేసిన యువతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చేసింది. తదుపరి పాటకు డ్యాన్స్ చేయాలని సంస్థ నిర్వాహకులు సూచించారు.
పెళ్లి మండపానికి వచ్చిన నూతన వధువు..పెళ్లి మండపం ఎక్కడానికి నో చెప్పింది. దీంతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. అసలు విషయం తెలుసుకున్న వారు..ఘొల్లున నవ్వారు.
నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 302 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఓ నూతన వ్యాపార రంగంలోకి టీటీడీ అడుగుపెట్టనుంది. అగరుబత్తీలు విక్రయంతో పాటు గో పంచగవ్యాలతో ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయించనుంది.
భాగ్యనగర వాసులకు అదొక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. 2007 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు జరిగిన ఘటన.. ఇంకా మానని గాయంలానే ఉండిపోయింది.