Home » Author »madhu
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.
వచ్చే 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు గులాబీ బాస్ కేసీఆర్. భవిష్యత్లో అన్ని వర్గాల వారికి దళితబంధు లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన శ్రీశైలం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రావణ మాస పూజలు కొనసాగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా నూతన చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఆయనకు ఇది 154వ చిత్రం. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమెక్ కు సంబంధించిన అప్ డేట్ ప్రకటించారు.
ప్రాణానికి ప్రాణమైన తమ పిల్లలను కాపాడుకోవాలన్న ఆ తల్లుల ఆరాటం చూసి సైనికుల గుండె కరుగుతోంది. అమ్మల గుండెకోత తీర్చడం కోసం.. ఆ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు.
Bunny Punia అనే నెటిజన్ Bhavish Aggarwal ను ట్యాగ్ చేస్తూ..ఓ ప్రశ్న అడిగారు. మీకు ఉన్న కారు డీజిలా ? పెట్రోలా ? లేక ఎలక్ట్రిక్ కారా ? అని ప్రశ్నించారు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణానికి రాష్ట్రం మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తుందని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ప్రకటించారు.
భద్రంగా భావించే బ్యాంకులోనే దొంగలుంటే.. మన సొమ్ముకు భద్రత ఎక్కడ ఉంటది? వాటిని ఎలా కాపాడుకోవాలి?
మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్లో ముగిసింది. అంబర్పేటలో పర్యటించిన సందర్భంగా కిషన్రెడ్డికి నగర ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు.
ప్రేక్షకుడి గుండెల్లో ఆత్మీయ ఖైదీగా మిగిలిపోయిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. మెగాస్టార్ 66వ వడిలోకి అడుగు పెట్టారు.
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు.
ఓ కన్నతల్లి..ఉన్నతాధికారి అయిన తన కొడుకుకు సైల్యూట్ చేశారు. ఇప్పుడీ ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 30 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందో ఓ ఆసుపత్రి.
ప్రైవేటు పార్టులో బీన్స్ ఇరికించుకున్నాడు. తీరా..అవి బయటకు రాకపోయేసరికి నరకయాతన పడ్డాడు. తనను రక్షించాలంటూ ఆసుపత్రికి పరుగులు తీశాడు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే..ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే...మొక్కలు నాటడమే కరెక్ట్ అని చిరంజీవి తెలిపారు.
‘మా’ భవనం అనేది అందరి కలగా వెల్లడించారు. త్వరలోనే ఆ కల నెరవేరబోతోందని, స్వయంగా తాను మూడు స్థలాలను చూడడం జరిగిందన్నారు.
ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను రేడియో జాకీ మలిష్కా మెండోన్సా జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. మలిష్క..యువతులు డ్యాన్స్ చేశారు.
ప్రముఖ అగరబత్తుల సంస్థ ‘జెడ్ బ్లాక్’ కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ఈయన చేత...నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
రోనా కారణంగా...2020, మార్చి 17వ తేదీ నుంచి పర్యాటకులను అనుమతించలేదు.