Home » Author »nagamani
నీళ్లు లేని చోట కూడా మొబైల్ నెట్ వర్క్ ఉంటుందని ఓ సినిమాలో డైలాగ్. భారత్ లో అటువంటి చోట కూడా మొబైల్ నెట్ వర్క్ ఉంటుందేమోగానీ రోడ్డు సౌకర్యాలు మాత్రం ఉండవు. విద్యాసౌకర్యాలు అంతకంటే ఉండవు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. చదువుకు దూరమైన ప�
దాదాపు పదిమంది ఉన్న కుటుంబానికి అతని ఉద్యోగమే జీవనాధారం. కానీ మానవత్వం చూపినందుకు ఉన్న ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
సోదరుడు క్షేమంగా ఉండాలని రాఖీ కట్టటమేకాదు నా ప్రాణమైన అడ్డువేసి తమ్ముడిని కాపాడుకుంటానంటు ఓ అక్క కిడ్నీని దానం చేసింది. రాఖీ కట్టి నీకు నేనున్నాను తమ్ముడు అంటూ భరోసా ఇచ్చింది. రాఖీ కట్టిన అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములు అండగా ఉండటమేకాదు అక్క�
తెలంగాణలో ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు కూతలు..జుటా మాటలు అంటూ వినూత్నంగా వ్యాఖ్యానించారు.
ముద్దు ముద్దు మాటలు చెప్పే చిలుకను చంపినందుకు కోర్టు ఇద్దరు మహిళలకు జైలు శిక్ష విధించింది. అత్యంత అమానుషంగా చిలుకను చంపిన మహిళలకు జైలుశిక్ష విధించింది.
ముద్దు పెట్టుకుంటే చెవుడు వస్తుందా..? కానీ ఇతనేంటీ ప్రియురాలిని ముద్దు పెట్టుకుని చెవిపోటుతో ఆస్పత్రిపాలయ్యాడు..? ప్రియురాలి ముద్దు అతనికి పాపం చెవిటివాడిని చేసేసిందే..!
మాజీ సీఎం కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ప్రిన్సిపాల్ తమకు లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలికలు సీఎం యోగి ఆదిత్యానాథ్ కు తమ రక్తంతో లేఖ రాశారు.
రక్షా బంధన్ వేడుకలు దేశ సరిహద్దుల్లో ఘనంగా జరుగుతున్నాయి. దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్న భారత సైనికులకు మహిళలు రాఖీ కడుతున్నారు.
ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ పాలక మండలి. వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి సియం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.
పెళ్లి విందును ఎంజాయ్ చేస్తు తిన్న 150మంది ఆస్పత్రిపాలైయ్యారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
విద్యార్ధులు స్కూల్ కు వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా..? భారత్ లోని పలు రాష్ట్రాల్లో పిల్లలు కొండలు గుట్టలు ఎక్కి..తీగలపై నడిచి..వాగులు, నదులు దాటి స్కూల్ కు వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటిదే ఈ దృశ్యం. పిల్లలు స్కూలుకు వెళ్�
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు సీత దయాకర్ రెడ్డి.
G-20 సదస్సుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా కోతులపై కూడా దృష్టి సారించింది. అచ్చం కొండముచ్చుల్లా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది.
కశ్మీర్లో ఉద్యానవన పంటలకు మళ్లీ మమర్దశ పడుతోంది. కశ్మీర్ అంటే యాపిల్సే కాదు ద్రాక్ష కూడా ఫేమస్ అనేలా కశ్మీర్ రైతులు అరుదైన ద్రాక్ష రకాలను పండిస్తున్నారు.
ధమ్ బిర్యానీ, బొంగులో బిర్యాని,కుండ బిర్యాని ఇలా చాలా రకాల బిర్యానీల గురించి విన్నాం. కానీ కొత్తగా వచ్చిన ఈ బిర్యానీ చాలా వెరైటీగా ఉందే..
టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయం దాటి పోయిందని ఇక టీడీపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
ఆడపిల్లలు చదువుకోకూడదు. మహిళలు ఉద్యోగం చేయకూడదు, ఆటలు ఆడకూడదు అంటూ అంతులేని ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ ప్రభుత్వం తాజాగా మహిళలను ప్రకృతికి కూడా దూరం చేసింది.
సోదరుడికి రాఖీ కడదామని వచ్చిన ఓ మహిళ కాలికి చుట్టుకుంది ఓ భయంకరమైన విషసర్పం. ఆమె మాత్రం కదలకుండా శిమనామ స్మరణ చేస్తుండిపోయింది. మరి ఆ పాము కాటు వేసిందా? ఏం జరిగింది..? వైరల్ అవుతున్న వీడియో..
ఓ అమ్మ తన కూతురుకు వచ్చిన మార్కులు చూసి స్పందిస్తు ఆమె పుస్తకంలో రాసిన కొన్ని వాఖ్యాలు వైరల్ అవుతున్నాయి.