Home » Author »tony bekkal
పాట్నాలో జరిగిన సమావేశానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లక్ష్యం చేరుకోలేదని ఇరువురు నేతలు అన్నారు. పాట్నా జేపీ ఉద్యమ భూమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సందేశాన్ని అక్కడి నుంచి అందిస్తామన్నారు
సీఎం షిండే స్వస్థలమైన థానేలో ఓ సంస్థ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ చెస్ పోటీలను నిర్వహించింది. ముందుగా ఈ కార్యక్రమానికి సీఎం అభినందన సందేశం ఇచ్చారు. తరువాత, మహారాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న చర్చ గురించి షిండే మాట్లాడుతూ..
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొరారీ బాపు రామ్ కథకు హాజరు కావడం తనకు గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని సునక్ అన్నారు
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.
సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చిర్రెత్తుకొచ్చిన ఆ వృద్ధుడు తాగుబోతు తల పట్టుకుని నేలపై పడేయాలనుకుంటాడు. ఆ సమయంలో తాగుబోతు ఆ వృద్ధుడి కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
నియోజకవర్గ అనుసంధాన నాయకురాలు, స్థానిక ఉపనేత, జిల్లా సంపర్క్ ప్రముఖ్, స్థానిక మండల మహిళా సంఘం, జిల్లా ప్రముఖ్, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఉపాధి ప్రముఖ్, తాలూకా ప్రముఖ్, నగర ప్రముఖ్ ఏరియాల వారీగా జరిగే సమావేశంలో పాల్గొంటారు.
వాస్తవానికి ఆగస్టు 15 సందర్భంగా హైదరాబాద్లో తిరంగా యాత్ర చేపట్టనున్నట్టు సమాచారం. అయితే ఆయన దీని గురించి మాట్లాడుతూ మరోసా స్పందించారు. అంతే, ట్రోలర్స్ కు మంచి మెటీరియల్ అయిపోయింది ఆ వీడియో
అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ప్రధానమంత్రులందరూ దేశం గురించి ఆలోచించి అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారని.. నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని చెప్పడానికి బాధగా ఉందన్నారు.
గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువని ప్రధాని చెప్పారు. సంపాదనతో జనం పారిపోయారని.. అయితే వారి నుంచి 20 రెట్లు ఎక్కువ ఆస్తులు జప్తు చేశామని అన్నారు
దేశంలో రైల్వేలు ఆధునికమవుతున్నాయని, అందుకే దేశంలో వందేభారత్ రైలు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సులు-మెట్రోలు కూడా నిర్మిస్తున్నారని, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందుబాట�
హిందీతో పాటు ఒడియా, గుజరాతీ, తమిళం, అస్సామీ, ఖాసీ, గారో, పంజాబీ, నేపాలీ, బంగ్లా భాషల్లో కూడా తీర్పులను తర్జుమా చేస్తున్నారు. తర్వాత దాని పరిధిని మరిన్ని భాషలకు విస్తరించనున్నారు
సాధారణ నూనె వెలికితీత యూనిట్ నుంచి గగన్పహాడ్లోని ఒక పెద్ద అత్యాధునిక శుద్ధి కర్మాగారానికి, ఆ తర్వాత కాకినాడ, మంఖాల్ ప్లాంట్లతో ఎదిగింది. వైవిధ్యభరితమైన ఈ వ్యాపార సంస్థ, ఇప్పుడు అనేక బ్రాండ్లను కలిగి ఉంది
కొత్త కస్టమర్లు 16,000 కి.మీల సర్వీస్ విరామాలతో రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో పాటు మరో మూడేళ్లపాటు పొడిగించిన వారంటీ సైతం పొందొచ్చని కంపెనీ తెలిపింది
రణదీప్ సుర్జేవాలా పెద్ద నాయకుడని, బలమైన నాయకుడని, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఆయన ప్రకటన వెనుక సమాజంలో ఉద్రిక్తతలను పెంచుతున్న తీరునే కారణమని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమ్ అరా అన్నారు
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు
2002కి ముందు, మీరు స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు
ప్రైమ్ మినిస్టర్స్ గార్డ్ ఆఫ్ హానర్ బృందంలో ఆర్మీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసుల నుంచి ఒక్కొక్క అధికారి మొత్తం 25 మంది సిబ్బంది.. అలాగే నేవీ నుంచి ఒక్కొక్క అధికారి మొత్తం 24 మంది సిబ్బంది ఉంటారు. గార్డ్ ఆఫ్ హానర్కు మేజర్ వికాస్ సంగ్వాన్ నాయకత్వం వ
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ గతంలో రాజ్యసభ సభ్యురాలు మిసి భారతి ఇంట్లో లాలూ ప్రసాద్ను కలిశారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. మరోవైపు ప్రస్తుతం బీహార్ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ కంటే, నితీశ్ కుమార్ అంతగా అర్థం చేసుకోలే
మనీలాండరింగ్ కేసులో మాలిక్ను 23 ఫిబ్రవరి 2022న ఈడీ అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం, అతని సహచరులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి
ప్రియాంక గాంధీ పోటీ గురించి చాలా రోజులుగానే చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. కొద్ది రోజుల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆమె సోనియా, రాహుల్ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవారు.