Home » Author »venkaiahnaidu
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవన
ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. శుక్రవారం(మార్చి-13,2020)నుంచి ఆయనను హాస్పిటల్ లో క్వారంటైన్(నిర్భందం)చేశారు. గత వారం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా పర్యటన సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్�
కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 19మంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఇవాళ(మార్చి-13,2020)భోపాల్ చేరుకున్నారు. భోపాల్ చేరుకున్నవారిలో ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా భోపాల్ కు చేరుకున్నవారిలో ఉన్నారు. యితే
ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విష�
37వరకు కరోనా వైరస్ మీ శరీరంలో జీవించగలదట.లాన్సెంట్ మెడికల్ జర్నల్ లో బుధవారం ప్రచురించిన ఒక కొత్త స్టడీ ప్రకారం...కొరోనావైరస్ కొంతమంది రోగుల శ్వాస మార్గాలలో ఐదు వారాలకు పైగా నివసిం
రాజకీయాల్లోకి కరోనా వైరస్ వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. శుక్రవారం(మార్చి-13,2020)భోపాల్ లో గవర్నర్ లాల్జీ టాండన్తో ముఖ్యమంత్రి కమల్నాథ్ భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసిన నేప�
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఓ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్(COVID-19)సోకినట్లు నిర్థారణ అయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 700మంది ఉద్యోగులను హోమ్ క్వారంటైన్(ఇంటిలోనే దిగ్భందనం)చ�
కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి
జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే �
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�
కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం(మార్చి-12,2020) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప�
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మ�
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ(మార్చి-12,2020)పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం
కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని భార్య,కూతరు,అతడితో దుబాయ్ నుంచి బెంగళూరు వరకు విమానంలో
గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అ�
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టి