Mahabubabad : ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసింది పాము. పాము కాటుకు మూడు నెలల చిన్నారి ప్రాణాలు విధించింది.
Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటు వేసింది. పాము కాటుకు గురైన వారిలో దంపతులు సహా మూడు నెలల చిన్నారి ఉన్నారు.
చదవండి : Snake Catcher : చేతులతో కోడెనాగును పట్టిన మహిళ.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫిదా
పాము కాటుతో చిన్నారి మృతి చెందగా దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాప పాము కాటుకు మృతి చెందటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
చదవండి : Rattlesnake : వామ్మో.. ఒక్కచోటే 92 పాములు.. హడలిపోయిన యజమాని