Posani Krishna Murali : టీడీపీకి ఓటు వేస్తే వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుంది: పోసాని కృష్ణమురళి

పవన్ కల్యాణ్ మాటలు నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తు వంగవీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందని APFDC చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు.