Home » Author »Bharath Reddy
ప్రపంచంలో అత్యధిక వయస్కుడిగా వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా అనే వృద్ధుడు మే 27న తన 113వ పుట్టినరోజు జరుపుకున్నాడు.
భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన లింపియాధుర మరియు లిపులేఖ్ మరియు కాలాపాని ప్రాంతాలు నేపాల్ లో అంతర్భాగమంటూ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
సినిమాలో హీరోలా తనని తాను ఊహించుకుంటూ ఓ 15 ఏళ్ల బాలుడు ఒకేసారి ప్యాకెట్ సిగరెట్స్ కాల్చి చివరకు ఆసుపత్రి పాలైన ఘటన.. హైదరాబాద్ లో వెలుగు చూసింది.
అన్ని నోట్లలోదొంగ నోట్లు ముద్రణ ఎక్కువగానే ఉండగా నకిలీ రూ .500 నోటు ముద్రణలో వంద శాతం పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.
ఇఫ్కో(IFFCO) ఆధ్వర్యంలో గుజరాత్ లోని కలోల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు
శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి
విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూ. 5 లక్షలు జరిమానా విధించింది
ఐదుగురు విద్యార్థులు రూ.కోటి పైగా వార్షిక వేతనంతో ప్రముఖ టెక్ సంస్థల్లో ఉద్యోగం సంపాదించినట్లు అలహాబాద్ ఐఐఐటీ అధికారులు వెల్లడించారు
మరో టాప్ బ్రాండ్ ఎథెర్ ఎనర్జీకి చెందిన వాహన షోరూంలో మంటలు చెలరేగడం వాహనాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎథెర్ ఎనర్జీకి చెందిన చెన్నై షోరూంలో శనివారం మంటలు చెలరేగాయి
గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఏనుగులు..ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ఈక్రమంలోనే మాలు పై ఒక ఏనుగు దాడి చేసి..తొక్కి చంపింది
TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది.
జూన్ నుంచి మొదలు కానున్న ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా ఉన్నాయి. జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చే కీలక ఆర్ధిక సవాళ్లు ఏంటంటే:
చైనా అంశంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను నేపాల్ ఆర్మీ కూడా ధృవీకరించింది. కాగా గడిచిన 20 ఏళ్లలో నేపాల్ ప్రధాని అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.
మహారాష్ట్రలోని పర్భానీలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను మహారాష్ట్ర ఏటిఎస్ అధికారులు అరెస్ట్ చేసిన ఘటనలో ఉగ్రవాది మహమ్మద్ షాహెద్ ఖాన్ అలియాస్ లాలాకు ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
గాట్విక్ ఎయిర్పోర్ట్ నుంచి సైప్రస్ లోని లార్నాకా వెళ్లాల్సిన విజ్ ఎయిర్(wizz air) W95749 విమానాన్ని ఏడూ గంటల పాటు రన్ వే పైనే నిలిపివేశారు గాట్విక్ ఎయిర్పోర్ట్ సిబ్బంది.
Southwest Monsoon: భారత వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో అంటే మే 29న కేరళను తాకనున్నట్లు వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఈమేరకు ఐఎండీ వాతావరణ విభాగం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటిక
మత మార్పిడి చేసుకోవాలంటూ ప్రియుడు వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన ఓ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది.
భారత్ లో అంబాసిడర్ కార్లను తయారు చేసిన హిందూస్తాన్ మోటార్స్..తమ అంబాసిడర్ బ్రాండ్ ను తిరిగి దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఎత్తైన మంచు పర్వతాలపైనా పహారా కాస్తున్న సైనికులు శత్రుమూకలను ఏమార్చేందుకు తమ శరీరాలను మంచు బొరియలలో కప్పేసుకుంటారు.