Home » Author »Bharath Reddy
శుక్రవారం నుంచి జులై నెల చివరి వరకూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వైద్య సిబ్బంది ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు.
ప్రభుత్వం టెండర్లు పిలిచి అప్పగించే పనుల తాలూకు బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 125 మంది భక్తులు మృతి చెందారు. సాధారణ యాత్ర సమయం (మే - అక్టోబర్)లో సంభవించే మరణాల సరాసరి (100 మరణాలు) కంటే ఇది 100 శాతం ఎక్కువని ఉత్తరాఖండ్ పర్యాటక మరియు ఆరోగ్యశాఖలు నివేదించాయి
ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ కోసం ఆయా వర్గాల పక్షాన అమెరికా అండగా నిలబడుతుందన్న ఆంటోనీ.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా వంటి ఇతర ఆసియా దేశాలలో మైనారిటీ వర్గాల ప్రజలు మరియు మహిళల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు.
స్థిర దిన ఆరోగ్య సేవలు (FDHS) కింద దాదాపు 12 ఏళ్ల పాటు సేవలు అందించిన 104 వాహనాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కార్పొరేటర్ సుక్క శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ నుంచి తమ కుమారుడికి ప్రాణహాని ఉందంటూ నరసింహాగౌడ్ పహాడ్డిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలోనే మే 27న కార్పొరేటర్ సోదరుడు శ్రీకాంత్..శరత్ వంశీ గౌడ్ పై దాడికి పాల్పడ్డాడు
పోలవరం ప్రాజెక్ట్ నిధులు, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు సహా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన 9 అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం జగన్.
కాశ్మీర్ డివిజన్లో పోస్ట్ చేయబడిన PM ప్యాకేజీ ఉద్యోగులందరిని మరియు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన ఇతరులను వచ్చే సోమవారం (జూన్ 6) నాటికి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తాం" అని అన్నారు
దక్షిణాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్)లో సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్డీఓ)గా పనిచేస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ అనే అధికారి..తన కార్యాలయంలో ఉగ్రవాది బిన్ లాడెన్ ఫోటో పెట్టుకున్నాడు
మన పాలపుంతలో ఇప్పటికే కొన్ని గ్రహాల్లో జీవులు ఉన్నాయని..అవి రానున్న రోజుల్లో భూమిపై దాడికి దిగుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
యుక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేయడం వలన రష్యా - అమెరికా మధ్య ప్రత్యక్ష పోరుకు నాంది పలికినట్లు అవుతుందని రష్యా విదేశాంగ ఉప మంత్రి సెర్గీ రియాబ్కోవ్ అన్నారు.
భారత్లోని పశ్చిమబెంగాల్లోని న్యూ జలపాయ్గురి..నుంచి బంగ్లాదేశ్లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ 'మిటాలి ఎక్స్ప్రెస్' (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది
దిల్లీలోని తీహార్ జైలులో బందీలుగా ఉన్న గ్యాంగ్స్టర్లను ఖలిస్తానీ గ్రూపులు తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత..బ్రిజేశ్ కలప్ప కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు బ్రిజేశ్ ప్రకటించారు
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆవిర్భావ వేడుకలు బహిష్కరించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA)లో ఈ ఏడు వర్షపాతం 103 శాతంగా ఉంటుందని ఐఎండీ వాతావరణ విభాగం అంచనా వేసింది.
క్రీ.పూ. 500వ సంవత్సరం చివరి కాలానికి చెందిన 250 శవపేటికలు, 150 కాంస్య విగ్రహాలు, ఇతర వస్తువులు ఈ తాజా తవ్వకాల్లో బయటపడ్డాయని ఈజిప్టు పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఒక్కసారి 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే..ప్రస్తుతం మనం చూస్తున్న, వాడుకలో ఉన్న స్మార్ట్ ఫోన్ కూడా మాయం అవుతుందని ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా సంస్థ సీఈఓ పెక్క లుండ్ మార్క్ అంటున్నారు
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం..తన మూడంతస్థుల భవనంలో ఏకంగా పది వేల మొక్కలను పెంచుతున్నాడు. బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్, సొరకాయ, టమోటాలు, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, మెంతులు మరియు పచ్చి బఠానీ మొక్కలు పెంచుతున్నా�
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల విడుదల చేసిన పది మంది రాజ్యసభ సభ్యుల ప్రకటనపై..ఆపార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులను పార్టీ నిరాశపరిచింది