Home » Author »bheemraj
వనపర్తి నుండి హైదరాబాద్ వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే దోపిడి దొంగలు ఆ వాహనాన్ని అడ్డగించారు.
వరుసగా ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి.
బస్సులో కూర్చున్న ప్రయాణికులకు అనుమానం వచ్చి క్యాబిన్ డోర్ తెరిచారు. బాలిక దీన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారు.
కురుగుంట దగ్గర లారీని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి.
రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
ఇంట్లో మహిళ తప్ప కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మృతురాలి భర్త గ్రామంలో జరిగిన భజన కార్యక్రమానికి వెళ్లారు.
పాతబస్తీ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు విడుదల చేయాలన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
గవర్నర్ ప్రసంగం దారుణంగా ఉందని కేటీఆర్ అన్నారు.
ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ కు జీవం పోసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ కు జీవం పోసింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ అధికారులు తెలిపారు.
జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.
అయితే రాత్రి అక్కడ నియోజకవర్గం విస్త్రతస్థాయి సమావేశాన్ని యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించారు. సభ విజయవంతం అవ్వడం చూసి ఓర్వలేకే దాడి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.
ఎంపీ సాహు కుటుంబానికి చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు డిసెంబర్ 6న ప్రారంభమై శుక్రవారం డిసెంబర్15వ తేదీ ముగిశాయి. ఒడిశా, జార్ఖండ్లో జరిపిన ఈ సోదాల్లో రూ.353.5 కోట్లు పట్టుబడింది.
మాంటిగల్లోని సూపర్ 8, మౌంటెన్ ఇన్లను కలిగి ఉన్న భారత సంతతికి చెందిన దక్షబెన్ పటేల్, హర్షిల్ పటేల్లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ కు క్యాబినెట్ ఆమోదం లభించింది. పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయించింది.
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో తుఫాన్ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.
రిమ్స్లో గొడవపై ప్రొఫెసర్ల బృందం విచారణ చేపట్టింది.
రెండు కార్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు.
మూడ్రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.