Home » Author »bheemraj
హిందూపూర్ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ కు ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం చేదనుభవం ఎదురైంది. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయనను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.
గత ప్రభుత్వ హయంలో పలు మార్లు వాయిదా కోరారు. ఇక మళ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
రాష్ట్ర నలుమూలల నుండి జనాన్ని సమీకరించుకుంటే తప్ప సభ జరుపుకోలేక పోయారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిరుద్యోగ భృతిపై మాట మార్చారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు.
గోదావరిలో ఆత్మహత్యాయత్నం చేసిన నవ జంట విషయంలో నవ వధువు బంధువులు భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. పథకం ప్రకారమే భార్య సత్యవతిని భర్త శివరామకృష్ణ సినిమాకి అని తీసుకెళ్లి కొట్టి చంపి గోదావరిలో పడేశారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
శుక్రవారం జరుగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దే దించాలని పిలుపునిచ్చారు.
జూలై 20వ తేదీన ఇస్కాన్ వంతెనపై ప్రమాద స్థలంలో గుమికూడిన జనంపైకి జాగ్వార్ కారు వేగంగా దూసుకెళ్లడంతో ఒక కానిస్టేబుల్ సహా తొమ్మిది మంది చనిపోయారు. జూలై 27న పోలీసులు అతనిపై 1,700 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు.
ఒడిశా నుండి నిషేధిత వస్తువులను సేకరించి బలోడా బజార్కు తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన నిందితుడు విచారణలో వెల్లడించినట్లు అధికారి తెలిపారు. కేసున నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
ప్రభుత్వానికంటే ముందే బీఆర్ఎస్ తెలంగాణ ఆస్తుల డాక్యుమెంట్ రిలీజ్ చేసింది.
వైసీపీ పాలనలో ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయి
బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేసినా జనసేనకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుణ్ణి ఓడించాలని అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో విష ప్రచారం చేశారని వెల్లడించారు.
మావోయిస్టుల క్యాంపుల్లో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనేవున్నాయి.
పదేళ్లలో 137 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.1,37,571 కోట్లు. విద్యుత్ సంస్థల అప్పులు రూ.81వేల కోట్లుగా పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాలు 33కు పెంచారు.
గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ సౌకర్యం కల్పించారు. దేవాదాయ శాఖ ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచింది.
సమన్ అబ్బాస్ అనే 18 సంవత్సరాల యువతి ఇటలీలోని బోలోగ్నా సమీపంలోని నోవెల్లారాలో నివసిస్తున్నారు. ఆమె మే 2021లో కనిపించకుండా పోయారు.
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షాకు లేఖ రాశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదని ప్రశ్నించారు.
బెంగళూరు విమానాశ్రయం రోడ్డులోని దొడ్డజాల సమీపంలో సోమవారం సాయంత్రం పలు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది.
జ్ఞానవాపి మసీదులో సమగ్ర సర్వేను నిర్వహించాలని వారణాసి ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8, 2021 నాటి ఆదేశాలను అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ (ఏఐఎంసీ), ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు డిసెంబరు వ్యతిరేకించాయి.