Home » Author »madhu
శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి... ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. విశాఖపట్టణంలో ఉన్న ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే. 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. పూరీ నుంచి ముమైత్ ఖాన్ వరకు విచారించిన అధికారులు.. ఇవాళ హీరో తనీష్ను విచారించనున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్ 17 రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి డ్యాన్స్ చేశారు. మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం నిర్వహించారు.
ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూసూద్ చేసుకున్న ఒప్పందంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్లు అనుమానాలున్నాయని, అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు.
ఈ వార్త చూసి మందుబాబులు షాక్ గురవతున్నారు. ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 16 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కావడం ఏంటీ ?
సెల్ ఫోన్ రంగంలో సంచనాలు సృష్టించి ‘జియో’కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా ? ప్రపంచంలోనే అత్యంత చౌకగా మొబైల్ తీసుకరావాలని చూస్తున్న జియోకు కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది
చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
బాలీవుడ్ లో వెలుగొందిన కరీనా కపూర్ కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు వచ్చిన కరీనా కపూర్ ను సెక్యూర్టీ విధులు నిర్వహిస్తున్న వారు ఆపేశారు
అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంక్షలు, నిబంధనల మధ్య ప్రజలు బతుకుతున్నారు.
సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చిన్నారి ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదని దీక్షకు కూర్చున్నారు షర్మిల.
చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజును పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఏపీ కేబినెట్, తెలంగాణ కేబినెట్ విడివిడిగా సమావేశం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల మంత్రిమండలిలు ఒకేరోజు భేటీ అవడం ప్రాధాన్యత సంచరించుకున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్’ పేరిట స్మార్ట్ గ్లాసెస్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఫోన్లలో ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించకుండా..గూగుల్ (Google) అడ్డుకొంటోందని లోకల్ స్మార్ట్ ఫోన్ మేకర్ల నుంచి ఆరోపణలు వచ్చాయి.
మొబైల్ రంగంలో రాణిస్తున్న జియోకు ధీటుగా ఎదుర్కొనేందుకు నోకియా రెడీ అవుతోంది. జియో కంపెనీకి పోటీగా ఫోన్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.