Home » Author »nagamani
తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల వెరీ వెరీ స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఈ స్కూల్లో సీటు కావాలంటే మంత్రులతో రికమెండ్ చేయించుకునేంత స్పెషల్. ఈ స్కూల్లో విద్యావిధానం అలాంటిది. ప్రైవేటు స్కూల్స్ తలదన్నేలా ఉంటుంది ఇక్కడి విద్యావిధానం.
ఓ ఏనుగు వందేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. భూమిపై అత్యధికాలం జీవించిన ఏనుగుగా గిన్నిస్లో స్థానం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. మరి ఆ ఏనుగు ఎక్కడుందో తెలుసా..
ఆమెలో ఉన్న లోపాన్ని వేలాదిమంది బిడ్డలు బొజ్జలు నింపే వరంలా మార్చుకుంది. ఎంతోమంది చంటిబిడ్డల కడుపులు నింపింది. ఆ మాతృమూర్తి పెద్ద మనస్సుకు వరల్డ్ రికార్డు ఇచ్చి సత్కరించేలా చేసింది. అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ అమ్మ గొప్పతన�
తొలకరి కురిసిందంటే రాయలసీమలో వజ్రాలు తళుక్కున మెరుస్తాయి. అదృష్టం ఉన్నవారి కంట పడితే ఇక వారి జీవితాలు మారిపోతాయి. వజ్రాల మెరుపులు వారి జీవితాల్లో మెరుస్తాయి. వారి పేదరికంగా పటాపించలై రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు.ఈ
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్..మెటా ఢఈవో మార్క్ జుకర్ బర్గ్ బీచ్ లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
ఓ ప్రభుత్వ అధికారి ఫేర్ వెల్ పార్టీలో బార్ డ్యాన్సర్ తో డ్యాన్సులు వేయించారు. అధికారులంతో రెచ్చిపోయారు. ఈలలు, కేకలతో రెచ్చిపోయి ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు.
ఐదు రూపాయల మ్యాగీ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఎయిర్ పోర్టులో మరీ ఇంత ధరా...? అదేమన్నా విమానం ఇందనంతో తయారు చేశారా ఏంటీ..?
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.
వరదల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు..జంతువుల్ని కూడా NDRF బృందాలు కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఎన్నో జంతువులను కాపాడుతున్న క్రమంలో అత్యంత ఖరీదైన ఎద్దును కూడా కాపాడారు NDRF సిబ్బంది.
పాములతో డిప్యూటీ సీఎం భార్య ఫోటోలు. ‘అత్యంత క్రూరమైన,విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ వ్యాఖ్యలు.
ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటూ అస్సాం సీఎం వ్యాఖ్యలు. మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా..మీ కోడి గుడ్డు పెట్టకపోయినా ముస్లింలే కారణమంటారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్.
కూరగాయల ధరలు పెరిగిపోవటానికి కారణం ‘మియా’ ముస్లింలే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం.
బైబై కేసీఆర్ అంటూ ఉచిత కరెంట్ పై వస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి కేసీఆర్ అవినీతిని అంతం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
అందంగా ఉండే ఆమె ముక్కుపై వెంట్రుకలు పెరుగుతున్నాయి. ఇదంతా ఓ కుక్క కరవటం వల్ల జరిగింది. ముక్కుమీద పెరుగుతున్న వెంట్రుకలతో ఆమె మానసిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
పవన్ చంద్రబాబు ఇచ్చిన స్ట్కిప్టు చదువుతున్నారు.వాలంటీర్లపై పవన్ చేసే వ్యాఖ్యలపై స్పందించని కారుమూరి ఒక్క వాలంటీర్ ను జైలుకు పంపగలిగినా ఉరి వేసుకుంటా.
కేంద్ర ప్రభుత్వం టమాటాల అమ్మకం ప్రారంభించింది. కిలో రూ.120 నుంచి రూ.130కు ధర పలుకుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా టమాటాలు అమ్ముతోంది.
ఏ ట్రిక్ చేసైనా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవటంలో ఇటీవల వ్యక్తులు బాగా స్మార్ట్ అయిపోయారు. పోటీ తట్టుకుని వ్యాపారంలో నిలబడాలంటే వినూత్నంగా ఏదోకటి చేయాలి. కష్టమర్లను ఆకట్టుకోవాలి. అది షాపు పేరైనా సరే..ఉచితం అనే ప్రకటన అయినా సరే..ప్రస్తుతం టమాట
డ్రగ్స్ కు యువత జీవితాలు నాశనం అవుతున్నాయని దయచేసి దీనిపై విచారణ జరిపించి దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను లోకేశ్ కోరారు.
కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
39 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలి కోర్టు మరణశిక్ష విధించిది. 25మంది విద్యార్దులకు విషం పెట్టినందుకు కోర్టు మరణశిక్ష విధించి అమలు చేసింది.