Home » Author »nagamani
మైకోడ్ గ్రామంలోని పంటపొలాల్లోకి జింకల గుంపులు కనువిందు చేశాయి. చల్లని వాతావరణం. పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలు. లేళ్లను ఆకర్షించాయి. ఆటలతో కనువిందు చేశాయి.
ఓ వ్యక్తి తన తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకుకు అంత్యక్రియలు చేశాడు. కట్టెలు పేర్చాడు. కొత్త బట్టలు కట్టాడు. పూల దండ వేశాడు. ఆ తరువాత అంత్యక్రియలు చేశాడు.
ఆ చిన్నారి వయస్సు 10ఏళ్లు. పర్యటించింది 50 దేశాలు. అలాగని ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా స్కూలుకెళ్లటం మానలేదు. రోజు స్కూల్ కు వెళుతుంది దేశాలు చుట్టేస్తుంది. ఇదెలా సాధ్యం..? వార్నీ ఈ పిల్ల మామూలు పిల్లలా లేదే..
కలల్ని కంట్రోల్ చేయటానికి డ్రిల్లింగ్ మిషన్తో తలకు రంధ్రం చేసి చిప్ పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. మరి ఆ తరువాత ఏమైంది..? అనుకున్న ప్రయోగం సక్సెస్ అయ్యిందా?
ఎన్నో విషయాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసే ఆనంద్ మహీంద్రా ఆయన పర్సనల్ ఫోటోను పోస్ట్ చేశారు. అది తన హనీమూన్ ట్రిప్ లో దిగిన ఫోటో కావటం మరో విశేషం.
ఏడాదిలో ఐదురోజుల పాటు ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు. ఇంటినుంచి బయటకు రారు. కనీసం భార్యాభర్తలు ఆ ఐదురోజులు మాట్లాడుకోరు. ఇదంతా వారు వేల ఏళ్లుగా పాటిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. మరెన్నో అంతరించిపోయే ప్రమాదకర దశలో ఉన్నాయి. అలా పాములు అంతరించిపోవటంవల్ల ఆడపిల్లలకు వివాహాలు జరగటం కష్టంగా మారింది. మరి పాములకు, ఆడపిల్లల వివాహాలు జరగకపోవటానికి సంబంధమేంటీ..
కాలం మారుతోంది. మనుషుల ఆలోచనల్లోను మార్పులొస్తున్నాయి. మార్పు మంచిదే. ఆ మార్పులో భాగంగా ఓ తండ్రి తన కుమార్తె రజస్వల అయ్యిందని ఇది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.
210కిలోల బరువు గల బార్బెల్ మెడపై పడి ప్రాణాలు కోల్పోయారు జిమ్ ట్రైనర్. 33 ఏళ్లకే అతను ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో ఎన్నారైలు ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీసి బియ్యం ప్యాకెట్స్ కొనేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోంది.
టిబెట్ వెళ్లకుండానే సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రతిరూపంగా భాసిస్తున్న కైలాస పర్వతాన్ని భారత్ నుంచే దర్శించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే కైలాస పర్వతాన్ని భారత్ నుంచే దర్శించుకోవచ్చు.
ఎవరో రాసిన స్క్రిప్టు చదువుతు వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోం.
వర్షాకాలంలో విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షంతో పాటు గాలి కూడా వీస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. పలు సూచనలు పాటించాలి.
మామిడి పండును నీళ్లల్లో వేస్తే బుడుంగున మునిగిపోతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ‘బంగినపల్లి మామిడిపండు’మాత్రం నీళ్లల్లో వేసే ఈత కొడుతుంది. ఈదుకుంటూ రయ్ మంటూ వెళ్లిపోతుంది.
గట్టిగా అరిచిందని అమెరికా మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె పాస్ పోర్టు, క్రెడిట్ కార్డు అన్నీ హ్యాండోవర్ చేసుకున్నారు. రెండు నెలలుగా జైల్లోనే ఉంది. ఇక ఆమె ఆ దేశం నుంచి అమెరికా రావటం కష్టమనేలా ఉంది పరిస్థితి. కేవలం అరిచినందుకే అరెస్ట్..జైల�
పాత బాయ్ ఫ్రెండ్ ను వదిలించుకోవాలి.కొత్త బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేయాలి.అందుకోసం ఓ యువతి పాముకాటుతో పాత బాయ్ ఫ్రెండ్ ను హత్య చేయించింది.
చల్లచల్లగా వర్షం పడుతోంది. వేడి వేడిగా కారం కారంగా ఏమన్నా తినాలనిపిస్తోందా..? చక్కగా మిర్చి బజ్జీపై కారప్పొడి చల్లుకుని తింటే వావ్ అనిపిస్తుంది కదా..మరి వర్షాకాలంలో ఇలా స్పైసీ ఫుడ్ ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసా..వాతావరణం చల్లగా ఉన్నప్పుడు
అమెరికా వెళ్లిన భారతీయ యువతి పిడుగుపాటుకు గురైంది. పిడుగుపాటుకు యువతి మెదడుకు డ్యామేజీ అయ్యిందని, గుండె కాసేపు లయ తప్పిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది.
అదృష్టం ఎవరిని ఎలా వరిస్తుందో అర్థం కాదు. అర్థం అయ్యాక తెలియాల్సిన అవసరం లేదు. ఆ అదృష్టంతో వచ్చిన ఆనందంలో అది గుర్తు రాదు కూడా. అదే జరిగింది ఓ వ్యక్తి విషయంలో..అది తన బాధకు వచ్చిన ప్రతిఫలం అనుకోవాలా..లేదా తన భార్యా పిల్లల అదృష్టం అనుకోవాలో కూడా
మీకు ఉద్యోగం కావాలా..? ఈ ఉద్యోగం కావాలంటే మద్యం తాగకూడదు, సిగిరెట్ తాగకూడదు, మాంసాహారం తినకూడదు. అలా అయితేనే ఉద్యోగం ఇస్తామని కండిషన్స్ పెట్టింది ఓ సంస్థ. మరీ ఇన్ని కండిషన్స్ కు ఓకే అయితే ఈ ఉద్యోగం మీకే..