Home » Author »nagamani
భార్యాభర్తలు విడిపోతే భర్త భార్యకు భరణం ఇవ్వటం సాధారణమే. కానీ భార్యతో పాటు ఆమె పెంపుడు కుక్కలకు కూడా భవరణం ఇచ్చి తీరాలని కోర్టు ఇచ్చిన కీలక తీర్పు అత్యంత ఆసక్తికరంగా మారింది.
అంబానీ బొగ్గు ప్లాంట్ పై అదానీ కన్ను పడింది. దాన్ని దక్కించుకోవటానికి అదానీ గ్రూప్ యత్నాలు చేస్తోంది. దీని కోసం బిడ్లపై అదానీ ఫోకస్ పెట్టారు.
మీరు ఉబర్ ట్యాక్సీ బుక్ చేసుకున్నారా? అయితే జాగ్రత్త..మీ బ్యాంక్ ఎమైంట్ ఖాళీ అయిపోవచ్చు..ఇదిగో ఈ జంటకు జరిగిందే మీకు జరగొచ్చు..
టమాటాల ధరల్లా నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదగాలమ్మా..అంటూ దీవించారు పెద్దలు. టమాట ధరలు ఎంతగా పెరుగుతున్నాయో నువ్వు సుఖ సంతోషాలతో అంత ఎత్తుకు ఎదగాలి అంటూ టమాటాలు బహుమతిగా ఇచ్చి దీవించారు.
పాన్ కార్డు ఆధార్ లింక్ చేయలేదా..? అయితే ఇబ్బందులు తప్పవంటు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వార్నింగ్ ఇచ్చింది. మీరు ఎన్నారైలు అయితే ఇబ్బందులు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. దీంట్లో భాగంగానే 10కోట్ల మంది ఎన్నారై పాన్కార్డుల పరిస్థితి ప్రశ�
ఓరినీ అసాథ్యం కూలా..ఏమి తెలివితేటలు నాయినా..చక్కగా గుడికొచ్చావు. అంతకంటే బుద్ధిగా హనుమాన్ చాలీసా పఠించావు. ఆ తరువాత ఏమైందిరా నీకు..ఇంత ఘోరం చేశారు..?!
హైదరాబాద్ నగరంలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఉపాయం లేనివారిని ఊరినుంచి తరిమేయాలన్నారు పెద్దలు. ఉన్నదానితోనే ఉపాయంతో వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ఏ ఇంజనీర్ కు తక్కువ కాదని నిరూపించాడు. తన మనుమడు సహాయంతో మోటర్ సైకిత్ తో పొలాన్ని ఎలా దున్నేశాడో చూస్తే వావ్..మట్టిలో మాణిక్యాలు అనిపిించి తీర�
ఇండియా నెక్ట్స్ యువరాజ్ అంటున్నారు
సచిన్ వచ్చినట్టు ఎవరికీ తెలీదు
రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వొద్దని..మూడు గంటలు ఇస్తే చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అనవసరంగా 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసంలేదంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు సొంతపార్ట�
అనంతపురం జిల్లాలో రాజకీయాలు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయాయి. జేసీ,కేతిరెడ్డి విమర్శలు,ప్రతి విమర్శలతో తాడిపత్రి పాలిటిక్స్ హీటెక్కాయి.
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుం�
నా చెప్పులు ఎవరో దొంగిలించారు సార్..దొంగను పట్టుకుని కఠినంగా శిక్షించండీ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. పోలీసులు ఏమన్నారంటే..
పీటల మీద కూర్చున్న వరుడ్ని రౌండప్ చేశారు. గుండు గీసి వీడియో తీసి పరువు తీయటానికి రెడీగా ఉన్నారు. బార్బర్ వస్తాడు..గుండు గీస్తాడు..అంటుండగానే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు..
కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని..ఆయన చేసే అవినీతి గురించి నేను బహిర్గతం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు..త్వరలో ఆయన అవినీతి బయటపెడతానంటూ మరోసారి విమర్శలు చేశారు రాజయ్య.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనం వేశారు. ఆయన్ని చూడటానికి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
జైలు కెళ్లాలనే భయంతో నిందితుడు బల్లిని మింగేసిన ఘటన పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అతనిని ఏం చేశారంటే..
భారతదేశంలోని ఓ వీధికుక్కకు విదేశీయోగం పట్టింది. వారణాశిలో వీధుల్లో తిరిగే కుక్క ఇటలీ వెళ్లనుంది. దీని వెనుక ఓ మహిళ పెద్ద మనస్సు ఉంది. వీధికుక్కపై పెంచుకున్న స్నేహం ఉంది.
సమాజంలో ప్రతి ఒక్కరి పుట్టుకను ప్రశ్నించేలా రాజయ్య మాట్లాడుతున్నారు. తండ్రి అపోహ మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.