Home » Author »tony bekkal
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో ఇప్పటివరకు 18 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, అక్టోబర్ 7నే హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు.
కాంగ్రెస్ కొత్త కార్యాలయం 6 అంతస్తులు ఉండనుందట. ఇది అన్ని ఆధునిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో కొత్త కార్యాలయం బయట కూడా పీడబ్ల్యూడీ కొంత విధ్వంసం చేసింది
వీసా ఫ్రీ అనే ఈ సరికొత్త నిబంధన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బిల్లులు ప్రవేశ పెట్టారు. కానీ వాటిపై మాట్లాడడానికి విపక్షాలకు సమయం ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా వాటిపై సరైన సమాధానం ఇవ్వలేదు. అసలు ఓటింగ్ కూడా గమ్మత్తుగా జరిగింది. సభలో విపక్ష నేతలు ఎవరూ లేరు
బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో అమిత్ షా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు.. ఒవైసీ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. దీనికి షా స్పందిస్తూ.. ఒవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. నేను కూడా కొంచెం సైకాలజీ చదివాను
వాస్తవానికి, ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంటు మెట్లపై ప్రతిపక్షాల నిరసన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కఢ్ను తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ అనుకరించారు.
వాస్తవానికి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం క్రిమినల్ చట్టాల్లో లేదు. అయితే దీనికి వివరణ తీసుకువచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. రాజ్ అంటే పాలన అని, భారతదేశం కాదని ఆయన అన్నారు.
ఇండియా కూటమి నుంచి ప్రధాని రేసులో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. వాస్తవానికి మమతా కూడా ప్రధాని అభ్యర్థేనని అప్పట్లో ప్రచారం జరిగింది
దీనికి ఒకరోజు ముందు సోమవారం లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. డిసెంబర్ 14న లోక్సభ నుంచి 13 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లకోసం ఎన్నో హామీలు ఇస్తాం..
వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తులకోసం రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది.
కే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రదాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం వరకు 95 మంది సభ్యులను సస్పెండ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలపై చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయ ప్రతీకారం కోసం తమ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని, దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
దీనికి ముందు కూడా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
ఎవరికైనా ధైర్యం ఉంటే వారణాసిలో మోదీపై పోటీ చేయండి. నితీష్ కుమార్ను కూడా సవాలు చేస్తున్నాను. బనారస్లో మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయమని భారత కూటమికి సవాలు చేస్తున్నాను