Big Breaking..మరికొద్దిసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించునున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఏ అంశంపై

Big Breaking..మరికొద్దిసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

Modi (1)

PM Modi ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించునున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఏ అంశంపై మోదీ మాట్లాడనున్నారనేది మాత్రం వెల్లడించలేదు.

అయితే దేశంలో గురువారం నాటికి కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ 100 కోట్ల మార్క్ ను దాటిన నేపథ్యంలో ఈ అంశం గురించి మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ Lockdown In Russia : రష్యాలో మళ్లీ కఠిన లాక్ డౌన్