Chinna Jeeyar Swamy : శ్రీ విరాట్ వేంకటేశ్వర స్వామి నవమ బ్రహ్మోత్సవాలకు హాజరైన శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి
సంగారెడ్డిలోని శ్రీ విరాట్ వేంకటేశ్వర స్వామి వారి నవమ బ్రహ్మోత్సవాలకు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి ఈ రోజు హాజరై భక్తులకు ఆశీస్సులు అందించారు.
Chinna Jeeyar Swamy : సంగారెడ్డిలోని శ్రీ విరాట్ వేంకటేశ్వర స్వామి వారి నవమ బ్రహ్మోత్సవాలకు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి ఈ రోజు హాజరై భక్తులకు ఆశీస్సులు అందించారు.
ఇటీవలే ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం, అక్కడ తొమ్మిది సంఖ్య ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది, ఇప్పుడు ఈ విరాట్ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా యాద్రుఛ్చికంగా తొమ్మిదో సంవత్సర ఉత్సవాలే అని భక్తులకు గుర్తుచేశారు.
Also Read : Tirumala : ఏప్రిల్ 1 నుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునరుధ్ధరణ
గురువు ఉపదేశించిన మంత్రాన్ని రహస్యంగా ఉంచాల్సిన రామానుజాచార్యులు బహిరంగంగా అందరికీ చెప్పారని ,దానివల్ల తనకు నరకలోకం ప్రాప్తిస్తుందని తెలిసినా లోక కళ్యాణం కోసం అలా చేశాలని భక్తులకు చెప్పారు చినజీయర్ స్వామి. ఈ ఆలయంలో విరాట్ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఎత్తు 81 అడుగులుగా ఉంది.