Home » Author »Harishth Thanniru
ఆసియా కప్ టోర్నీకి ముందు టీమిండియాకు భారీ గుడ్న్యూస్. జట్టులోని కీలక బ్యాటర్ రింకు సింగ్ (Rinku Singh) భీకర ఫామ్లోకి వచ్చేశాడు.
Asia Cup 2025 : పాకిస్థాన్తో అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన నూతన క్రీడా విధానాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది.
Bus Accident : అప్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 17మంది చిన్నారులు సహా 76మంది ..
PM Removal Bill: కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు
తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బీటెక్ రవి (Btech Ravi) సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు కాకానికి స్వాగతం పలికారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది (Gold Price Fall) .
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) పై దాడి జరిగింది. తన ఫిర్యాదు అందించేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు.
TTD: తిరుమల వెళ్లే మహిళా ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు..
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు, నెల్లూరు జిల్లాలో లేడీడాన్గా పేరుగడించిన నిడిగుంట అరుణను (Aruna Arrest) పోలీసులు అరెస్టు చేశారు.
ఆసియా కప్ (Asia cup 2025) టోర్నమెంట్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ..
వైద్య రంగంలోని పలు విభాగాల్లో ఉద్యోగాలకోసం వేచిచూస్తున్న వారికి గుడ్న్యూస్. వికారాబాద్ జిల్లాలో జాబ్మేళా (Job Mela) నిర్వహించనున్నారు.
Vice Presidential Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా పి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం తెల్లవారు జామున తీరం దాటింది. దక్షిణ ఒడిశాలోని గోపాల్ పూర్ సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటినట్లు (AP Rains Alert)
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential Election 2025) అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది.
ఏపీ మెగా డీఎస్సీ (AP DSC certificates Verification) ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. తాజాగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను..
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదారులు (IT Raids) నిర్వహిస్తున్నారు.
బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి గుడ్న్యూస్. మంగళవారం గోల్డ్ రేటు (Gold Rates) భారీగా తగ్గింది.
ఈనెల 22న తెలంగాణ (Telangana bandh) బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.