Home » Author »Naga Srinivasa Rao Poduri
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్కు గుడ్బై చెప్పాలని ఆయన భావిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైంది బీజేపీ. శనివారం ఢిల్లీ కేంద్రంగా టీడీపీ-జనసేనతో పొత్తు విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన పులివెందుల టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ చేస్తున్నారు కానీ, అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర సవాళ్లతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్ లారీని గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పవన్ కల్యాణ్కు వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య.
జనసేన పార్టీకి హరిరామ జోగయ్య కుమారుడు పెద్ద షాక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
చిన్న వయసులోనే మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా(28) క్యాన్సర్ తో కన్నుమూశారు.
తమ పార్టీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైర్ అయ్యారు.
బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించిన జెలీనియా అదే పేరుతో తెలుగువారి మదిలో నిలిచిపోయింది.
టెస్టుల్లో టాప్ బ్యాటర్గా కొనసాగుతున్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను దురదృష్టం వెంటాడింది.
కాంగ్రెస్-బీజేపీ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతుండగా.. రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్ఎస్కు స్కోప్ లేకుండా పోతోంది.
రాజాకు ప్రత్యర్థిగా తలపడుతున్న జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా ఒకప్పుడు వైసీపీలో పనిచేసిన వారే.. ఒకప్పటి సహచరులే ఇప్పుడు ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది.
IAS officer Imtiaz: కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు వైసీపీలో చేరిన ఐఎఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ తెలిపారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్నూలు నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చే
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ భావిస్తున్నారు.
విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభోత్పవం చేసింది.
వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. నిత్యం చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాడేపల్లిగూడెంలో సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు.
ఉబర్ బైక్ ద్వారా పంపిన పార్శిల్ మాయమైన ఘటన తాజాగా హైదరాబాద్లో కలకలం రేపింది. బాధితుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.