Home » Author »Naga Srinivasa Rao Poduri
ఇస్రో శాస్త్రవేత్తలు మూన్ మిషన్ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించి.. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కావాల్సిన ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటోంది ఇస్రో.
హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో.. రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో 6 వందల ఎకరాల్లో విస్తరించి ఉంది స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్.
గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ తన లేటెస్ట్ మూవీ ''తేరా క్యా హోగా లవ్లీ''లో డీగ్లామర్గా కనిపించి అభిమానులను థ్రిల్ చేసింది.
అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నామని, తమది రైతుపక్షపాత ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్లని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రక్షణశాఖ. నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలిచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది.
Tammineni Sitaram ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. మంగళవారం ఆయన 10tvతో మాట్లాడుతూ.. అనర్హత వేటు విషయంలో తన నిర్ణయమే ఫైనల్ అంటూ స్పష్టం చేశారు. తనకున్న విచక్షణాధికారం మేరకే నిర్ణయం తీసుకున్న
బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటని అడుగుతున్నారని.. హిందీ మాట్లాడని రాష్ట్రాలలోనూ తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు రాజ్నాథ్ సింగ్.
కందుల దుర్గేష్ లాంటి మంచి నేతలు కూడా జనసేన పక్కన పెట్టింది. అలాంటి వ్యక్తులు వైసీపీలో ఉంటే ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి కూడా దక్కేది.
తెలంగాణ రైతాంగానికి కామధేనువు, తెలంగాణకు జీవధార.. కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
2020 LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్దీకరణ చేసుకునే అవకాశమివ్వాలని నిర్ణయించింది.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు.
ఎన్నికల ముందు మతాన్ని రెచ్చగొట్టి ఎన్నికలు అయిపోగానే ప్రజలని దూరం పెట్టే పార్టీ బీజేపీ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.
రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ లో ఉన్నారు.
పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత దక్షిణ భారతదేశం రైతులకు అవసరం లేదా..? ప్రతిసారీ ఉద్యమాలు పంజాబ్ రైతులే ఎందుకు చేస్తున్నారు..?
ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిచి పదవి పొందాలనుకోవడం లేదని.. డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించిన బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో మౌలిక సదుపాయల అభివృద్ధి కోసం టెండర్లను హెచ్ఎండీఏ ఆహ్వానించింది.