Home » Author »kunduru Vinod
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కరోనా వేరియంట్ జత కలవడంతో కేసులు పరుగులు పెడుతున్నాయి.
జార్ఖండ్లోని పాకుర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నగరంలోని జేజే ఆసుపత్రిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది
తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.
అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్ర వక్రీకరించారని హైకోర్టులో పిల్ వేసింది ఓ మహిళ. ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, విడుదలపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు.
అయితే రాహుల్ గాంధీ డిసెంబర్ 29న ఇటలీకి వెళ్లారు. కాంగ్రెస్, గాంధీ వారసుడు గైర్హాజరుపై ఒక ప్రకటన విడుదల చేసింది ఆ పార్టీ. ఇక ఈ నేపథ్యంలోనే పలు సభలు రద్దు చేసింది.
సీఎం నితీష్ కుమార్ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో 40 మందికి కరోనా నిర్దారణ అయింది.
క్యాబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరిగింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మంగళవారం రాష్ట్రంలో 1052 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
జార్ఖండ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మంగళవారం మనోహర్పూర్కు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గురుచరణ్ నాయక్ను టార్గెట్గా చేసుకొని మావోయిస్టులు దాడి చేశారు.
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్కు వెళ్లిన జంటకు చేదు అనుభవం ఎదురైంది.బురదలో ఫోటోషూట్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఎవరికి గాయాలు కాకపోయినా వధువు డ్రెస్ మాత్రం రంగుమారింది
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కిషన్ రెడ్డి డీజీపీ దృష్టికి దృష్టికి తెచ్చారు
కోర్టు వాయిదా ఉండటంతో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఖైదీలను జైలు వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. ఓ ఖైదీ పోలీసులని బురిడీ కొట్టించి పారిపోయాడు.
బీజేపీ నేతలు చేపట్టిన శాంతి ర్యాలీ శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
తమిళనాడు సీఎం సెక్రటేరియట్ కు వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు మాస్కులు లేకుండా రోడ్డుపై కనిపించారు. దీంతో తన కాన్వాయి ఏపీ.. ఓ యువకుడికి స్వయంగా మాస్క్ తొడిగారు స్టాలిన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కు తీసుకుంది. ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.
16 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుండీకి చెందిన బాలిక గత నెల 23న మేకలు మేపడానికి అడవికి వెళ్లి కామాంధుల చేతిలో బలైంది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా 'లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్' పేరుతో బరేలీలో మారథాన్కు పిలుపునిచ్చారు. ఈ మారథాన్ లో తొక్కిసలాట జరగడంతో పలువురు బాలికలు గాయపడ్డారు
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు