Home » Author »T Venkateshwarlu
మొబైల్ డివైజ్ల కోసం రూపొందించిన క్రికెట్ ఇంటర్ఫేస్ మాక్స్వ్యూ 3.0. దీనితో రియల్టైమ్ ఫీచర్లను స్ట్రీమ్ ఆపకుండా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
హత్య ప్లాను వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీశ్ ఉన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చర్చించారు.
"హెచ్డీ ఫొటోలు తీయొచ్చు, వీడియోలు రికార్డ్ చేయొచ్చు, లైవ్ చేసుకోవచ్చు, వెంటనే జియో ఏఐ క్లౌడ్లో స్టోర్ చేయొచ్చు" అని తెలిపారు.
ఇది దేశానికి నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందిస్తుంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ గిగావాట్ స్థాయి ఏఐ-రెడీ డేటా సెంటర్లను నిర్మిస్తుంది.
జియో డీప్ టెక్ కంపెనీగా మారిందని ఇప్పుడు స్పష్టమైందని ఆకాశ్ అంబానీ అన్నారు. జియో టెక్నాలజీ స్టాక్ను పూర్తిగా భారత్లో జియో ఇంజనీర్లు డిజైన్, డెవలప్, డిప్లాయ్ చేశారని వివరించారు.
వర్షాలు, వరదలపై జితేందర్ ఇవాళ 10టీవీతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉందని తెలిపారు.
"ఇలా చేస్తే ట్రంప్ స్వయంగా ఈ టారిఫ్లను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ట్రంప్ ఒక పెద్ద తప్పు చేశారు” అని రాందేవ్ అన్నారు.
ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపేందుకు నిన్న ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ఎగువ మానేరు వద్ద చిక్కుకున్నారు.
"అసలు భీమవరం కలెక్టరేట్కు, రఘురామకృష్ణ రాజుకు సంబంధం ఏమిటి? డబ్బులుంటే భీమవరం నుంచి మున్సిపాలిటీని, ఎమ్మార్వో ఆఫీస్ను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఉండి తరలించుకుని పోతారా?" అని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మద్దతు తెలపాలని చెప్పారు. అలాగే, కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు ప్రూవ్ చేసుకోవాలని సవాలు విసిరారు.
బఘ్పట్ పోలీస్ సూపరింటెండెంట్ సురజ్ రాయ్ దీనిపై స్పందిస్తూ.. అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
హైదరాబాద్ సహా తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వరదల ప్రభావిత మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు.
యాప్ల వల్ల పని ఒత్తిడి అధికమైందని తెలిపారు. 5జీ నెట్వర్క్ ఉండే కొత్త మొబైల్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది.
వెండి ధర కూడా స్వల్ప మార్పులు చవిచూసింది. ఇవాళ ఉదయం నాటికి కిలో వెండి ధర రూ.100 తగ్గింది.
వినాయకచవితి సందర్భంగా 10టీవీ.. గణేశుడి భక్తుల కోసం ఓ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. మీ గణేశుడి విగ్రహం దగ్గర ఒక అందమైన సెల్ఫీ తీసి వాట్సాప్ నంబర్ 84980 33333 కి పంపండి. లక్కీ డ్రాలో ఎంపికైన అదృష్టవంతులు ప్రత్యేక గిఫ్ట్స్ గెలుచుకుంటారు. మీ పేరు, చిరున�
Selfie With Ganesha Challenge: సెల్ఫీ విత్ గణేశా.. మూడో రౌండ్ విజేతలు
Selfie With Ganesha Challenge: సెల్ఫీ విత్ గణేశా.. రెండో రౌండ్ విజేతలు వీరే..
కొండపైకి వెళ్లే రెండు రోడ్లలో ఒక రోడ్డు మీద భారీగా ఈ కొండచరియలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.