Home » Author »Harishth Thanniru
అమెరికాలో నివసిస్తున్న అక్రమ వసలదారులపై డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.
వైట్ హౌస్ లో ట్రంప్, మోదీ ఒద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సంయుక్తంగా గురువారం రెండు చికెన్ షాపులపై దాడులు చేశారు.
మాజీ ఎమ్మెల్యే, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీకి కొద్దిగంటల ముందే కీలక ప్రకటన వెలువడింది. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ..
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈవో, అమెరికా డోజ్ అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది.
నందిగామ వద్ద వంశీ సతీమణి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వంశీ సతీమణి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎస్కార్ట్ తో ఆమెను హైదరాబాద్ కు తరలించినట్లు ..
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేసిన విషయం విధితమే..
జపాన్ కు చెందిన ‘ట్రస్ట్ రింగ్’ అనే సంస్థ ఉద్యోగులు చురుగ్గా విధుల్లో పాల్గొనేందుకు సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..
భారతీయ నౌకా దళం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 270 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ లలో ఈ పోస్టులు ఉన్నాయి.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ప్లూ సోకినట్లు వైద్యులు నిర్దారించారు.
రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 44.82లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,487.82 కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్ మధ్య జరిగిన స్వల్ప వాగ్వివాదంకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లుబాటు అవుతుందా..? అనే అంశంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీ రామానుజక్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొని తమ స్వస్థలాలకు తిరిగివస్తున్న తెలుగు యాత్రికుల మినీ బస్సు ప్రమాదానికి గురైంది.