Home » Author »Harishth Thanniru
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ప్లూ వైరస్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో మంగళవారం బంగారం ధర పెరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపుకోసం ప్రజలకు అనేక హామీలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా..
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుంది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటి నిర్మాణం సమయంలో వారికి..
రైతు భరోసా పథకంలో భాగంగా రెండెకరాల లోపు సాగుభూములున్న 13.24లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
శేఖర్ బాషా, ఓ ఎస్పీ కలిసి తనను వేదిస్తున్నారని లక్ష్మీ అనే మహిళ వాపోయింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈనెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో పార్టీల నేతలు క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద ..
ఎమ్మెల్సీ కవిత ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ సర్కార్ కూడా రాజకీయాలకు అతీతంగా
కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో సోమవారం బంగారం ధర పెరిగింది.
సికింద్రాబాద్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మాత్రమే ఇంటిని నిర్మాణం చేయాలి. ముందుగా ఎంపిక చేసిన స్థలంలో కాకుండా వేరే ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఉండదు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదును జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ జట్టు.. తాజాగా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ జట్టుతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా హామీలు అమలు కావడం లేదని..
కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చెంపపై గాయంతో ఏడేళ్ల చిన్నారి ఆస్పత్రికి వెళితే నర్సు పెవిక్విక్ తో వైద్యం చేసింది.