Home » Author »Harishth Thanniru
Choreographer Srishti Verma: బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ అతనిపై ఫిర్యాదు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో బంగారం ధర మళ్లీ పెరిగింది..
కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. అయితే.. మొదటి విడత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోని వారికి ప్రభుత్వం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది.
ఏపీలో పురుష సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.. విజయవాడ, విశాఖపట్టణంలో మూడు వేల సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్ లో..
ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతీయులు బంగారాన్ని టన్నులు టన్నులు కొనుగోళ్లు చేస్తున్నట్లు స్పష్టమైంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద వైద్య సేవలను..
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులు..
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పులి పిల్లలు సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు.
అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏమిటి ఏదన్నా మంచి ముహూర్తంకోసం చూస్తున్నారా? అంటూ ప్రశ్నించింది.
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొండెక్కుతున్న ధరలతో స్వర్ణం సరికొత్త రికార్డులకు చేరుతుంది.
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం క్రూరంగా ఆలోచించిన వదిన.. తన మరిదిని ..
ఇంటి ఓనర్ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ బ్రోకర్ అతన్ని మోసంచేసి ఇంటి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. కోటి రూపాయలు తీసుకున్నాడు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బుధవారం శ్వేతసౌదంలో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు ..
శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఫిబ్రవరి 6వ తేదీన గాలెలో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
వీడియో ప్రకారం.. ఓ గ్రామంలో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రోన్ వారివద్దకు దూసుకొచ్చింది. దీంతో వారు భయంతో ..
తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ పంతం నెగ్గించుకుంది. ఉద్రిక్తతల మధ్య మంగళవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది.